Modi

    రంగంలోకి చిరంజీవి..? పవన్‌కు చెక్‌ చెప్పేందుకు సీఎం జగన్ మాస్టర్ ప్లాన్ 

    February 26, 2020 / 12:29 AM IST

    అందరిలోనూ ఆశలే.. కానీ అక్కడ ఉన్నవి నాలుగే. పోటీలో మాత్రం ఎందరో.. ఎవరికివ్వాలన్నా ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిందే. చాలా లెక్కలు వేయాల్సిందే. అయినా ఎవరికో ఒకరికి ఇవ్వక తప్పదు. ఆ నాలుగింటి కోసం ఏడుగురిని లైన్లో పెట్టారు. వారిలో నుంచి నలుగురి�

    కేంద్రానికి మిత్రపక్షం షాక్.. ఎన్ఆర్‌సీకి వ్యతిరేకంగా బీహార్‌ అసెంబ్లీ తీర్మానం

    February 25, 2020 / 08:38 PM IST

    మిత్రపక్షంగా ఉంటూనే ఎన్డీఏకు షాక్ ఇచ్చారు బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీష్ కుమార్. ఎన్ఆర్సీకి(National Register Of Citizens) వ్యతిరేకంగా బీహార్ అసెంబ్లీ

    బై బై ఇండియా.. అమెరికాకు డొనాల్డ్ ట్రంప్ తిరుగు పయనం

    February 25, 2020 / 05:23 PM IST

    అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు రోజుల భారత పర్యటన ముగిసింది. భారత పర్యటన ముగించుకున్న ట్రంప్.. అమెరికాకి తిరుగు పయనం అయ్యారు. మంగళవారం(ఫిబ్రవరి

    మత స్వేచ్ఛకు మోడీ వ్యతిరేకం కాదు…భారత్-పాక్ కు మధ్యవర్తిత్వానికి రెడీ

    February 25, 2020 / 01:05 PM IST

    భారత్-పాక్ మధ్య మధ్యవర్తిత్వానికి సిద్ధమేనని ఇవాళ(ఫిబ్రవరి-25,2020) ట్రంప్ ఢిల్లీ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో కశ్మీర్ విషయంలో మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధం అంటూ అమెరికా గడ్డపై ట్రంప్ పలుసార్లు ప్రకటను చేయగా అప్పుడు భారత్ ట్రంప్ వ�

    మళ్లీ నేనే గెలుస్తా…భారత పర్యటన చాలా ఆనందం కలిగించింది

    February 25, 2020 / 11:26 AM IST

    రెండు రోజుల భారత పర్యటనలో భాగంగా ఇవాళ ఢిల్లీలో పర్యటిస్తున్నారు ట్రంప్. ఇవాళ్టితో ట్రంప్ భారత పర్యటన ముగుస్తుంది. ఈ సందర్భంగా ఇవాళ(పిబ్రవరి-25,2020)ఢిల్లీలోని యూఎస్ ఎంబసీలో  భారత కంపెనీల సీఈవోలు, ప్రతినిధులతో  అమెరికా అధ్యక్షుడు సమావేశమయ్యా

    మోడీ చాలా టఫ్…భారత్ తో 3 బిలియన్ల డిఫెన్స్ డీల్ పై ట్రంప్ ప్రకటన

    February 24, 2020 / 09:54 AM IST

    రెండు రోజుల భారత పర్యటన కోసం ఇవాళ(ఫిబ్రవరి-24,2020) గుజరాత్ లోని అహ్మదాబాద్ లో సతీసమేతంగా అడుగుపెట్టిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్…ఎయిర్ పోర్ట్ నుంచి 22కిలోమీటర్ల రోడ్ షో అనంతరం సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శించారు. అనంతరం అహ్మదాబాద్ లో నిర�

    ట్రంప్‌కు ముందే మోడీ: వెల్‌కమ్ స్పీచ్‌లో ఇలా

    February 24, 2020 / 08:27 AM IST

    అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్.. భారత పర్యటన సందర్భంగా మోటేరా స్టేడియానికి చేరుకున్నారు. ట్రంప్ కోసమే ప్రారంభోత్సవానికి సిద్ధమైన స్టేడియంలో భారీ జనసందోహం మధ్య ప్రసంగించారు. ట్రంప్ మాట్లాడటానికి ముందు ప్రధాని మోడీ స్వాగతం చెబుతూ ప్ర�

    గ్రాండ్ వెల్ కం : ట్రంప్ – మోడీ..22 కిలోమీటర్ల రోడ్ షో

    February 24, 2020 / 07:28 AM IST

    కళాకారుల నృత్యాలు, రంగు రంగుల వస్త్రధారణలు, సంప్రదాయ బద్ధంగా మహిళల డ్యాన్స్‌లు, డప్పులు, వాయిద్యాలు..ప్రజల కేరింతలు..వెల్ కం అంటూ ప్లకార్డులు, మోడీ..ట్రంప్‌తో కూడిన సైన్ బోర్డులు, అద్దంలా ఉన్న రోడ్లు, రోడ్డుకిరువైపులా పూలకుండీలు..ఇలా…అమెరిక�

    సబర్మతీ ఆశ్రమంలోకి చెప్పులిప్పి వెళ్లిన ట్రంప్ జోడీ..

    February 24, 2020 / 07:12 AM IST

    అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్.. దంపతులు సబర్మతీ ఆశ్రమానికి చేరుకున్నారు. అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి 23కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆశ్రమానికి నిమిషాల్లో వ్యవధిల్లోనే చేరుకున్నారు ట్రంప్ దంపతులు. దారి పొడుగునా భారీ ర్యాలీతో ట్రంప్‌కు వ�

    ట్రంప్‌కు ఆత్మీయ ఆలింగనంతో మోడీ WELCOME

    February 24, 2020 / 06:35 AM IST

    ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా ప్రెసిడెంట్ కు స్పెషల్ స్టైల్ లో వెల్ కమ్ చెప్పారు. రోజు వాడే వాహనాన్ని పక్కకుపెట్టి రేంజ్ రోవర్ కారులో రన్ వై పైకి వచ్చారు. ముందుగానే ఇవాంక ట్రంప్‌ను కలిసి డొనాల్డ్ ట్రంప్.. మెలానియా ట్రంప్ కోసం ఎదురుచూశారు. ట్రం

10TV Telugu News