Modi

    ఆడియో క్లిప్ కలకలం : గోవా మంత్రికి బీజేపీ నేతల బెదిరింపులు

    January 9, 2019 / 06:14 AM IST

    గోవా ఆరోగ్యశాఖ మంత్రి విశ్వజిత్ రానే ను బీజేపీ అగ్ర నాయకులు చంపేస్తామని భయపెడుతున్నారని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ చెల్ల కుమార్ అన్నారు. రాఫెల్ డీల్ కి సంబంధించిన ఫైల్స్ సీఎం పారికర్ బెడ్రూమ్ లో ఉన్నాయంటూ విశ్వజిత్ మాట్లాడిన ఓ ఆడియో క్లిప్ ఇప్�

    ఈబీసీ రిజర్వేషన్ల బిల్లుకు లోక్‌సభ ఆమోదం

    January 8, 2019 / 04:25 PM IST

    అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు కల్పించేందుకు కేంద్రం తీసుకొచ్చిన ఈబీసీ రిజర్వేషన్ల బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. డివిజన్ పద్ధతిలో జరిగిన ఓటింగ్‌లో రాజ్యాంగ సవరణ బిల్లుకి అనుకూలంగా 323 ఓట్లు పడ్డాయి. ముగ్గురు వ్యతిరేకంగా ఓటు వేశారు. మెజా�

    HALను చంపేస్తున్నారా : రాహుల్ డౌట్

    January 8, 2019 / 09:29 AM IST

     అనీల్ అంబానీకి మేలు చేసేందుకే  హిందుస్థాన్  ఏరోనాటిక్స్  లిమిటెడ్(హెచ్ఏఎల్)   ను ప్రధాని నరేంద్రమోడీ మరింత బలహీనపరుస్తున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. హెచ్ఏఎల్ కు చెల్లించాల్సిన 15వేల 700కోట్ల బకాయిలు చెల్లించక

    రిజర్వేషన్లు కాదు పథకాలు తేవాలి : ఒవైసీ

    January 7, 2019 / 04:24 PM IST

    హైదరాబాద్: అగ్రకుల పేదలకు సైతం 10 శాతం రిజర్వేషన్ కల్పించాలని కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. అగ్రకుల పేదలకు రిజర్వేషన్లు కల్పించా�

    ఈబీసీ రిజర్వేషన్లు : రాజకీయ లబ్ది కోసమేనా

    January 7, 2019 / 11:29 AM IST

    అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి 10శాతం రిజర్వేషన్లు కల్పించాలని మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. మోదీ ప్రభుత్వం నిర్ణయం రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇది ఎన్నికల స్టంట్ అని, రాజకీయ లబ్ది కోసమే అని ప్రత�

    చారిత్రక నిర్ణయం: ఓసీల్లోని పేదలకు 10శాతం రిజర్వేషన్లు

    January 7, 2019 / 09:33 AM IST

    ఢిల్లీ : కేంద్రంలోని మోదీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అగ్రవర్ణాల పేదలకూ రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించింది. 10శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని డిసైడ్ అయ్యింది. ఆర్థికంగా వెనుకబడిన ఎగువ కులాల వారికి ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్ల�

    బీజేపీకి బ్యాడ్ న్యూస్ : ఎస్పీ బీఎస్పీ పొత్తు

    January 5, 2019 / 04:41 PM IST

    లక్నో: వచ్చే లోక్‌సభ ఎన్నికల కోసం ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ-బీఎస్పీ జట్టు కట్టేందుతు సిద్ధమయ్యాయి. సీట్ల పంపకానికి సంబంధించి రెండు పార్టీల మధ్య చర్చ మొదలైంది. ఎస్పీ-బీఎస్పీ కూటమిగా ఏర్పడే అవకాశం కనిపిస్తుండడంతో కాంగ్రెస్‌ పార్టీకి ఒంటరి పోరు

    పార్లమెంటులోనూ పరాభవమే : బీజేపీ ఫ్యూచర్ చెప్పిన కేటీఆర్

    January 5, 2019 / 11:59 AM IST

    హైదరాబాద్: కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. తెలంగాణపై కేంద్రం తీవ్ర వివక్ష చూపిస్తోందని ఆరోపించారు. తాగు, సాగు నీటి ప్రాజెక్టుల విషయంలో తీరని అన్యాయం చేస్తోందన్నారు. తెలంగాణలో బీజేపీ ఉన�

    బోఫోర్స్ తో కాంగ్రెస్ అధికారం కోల్పోయింది, రఫెల్ తో మోడీ అధికారంలోకి వస్తారు

    January 4, 2019 / 01:26 PM IST

    బోఫోర్స్ కుంభకోణం...రఫేల్ దేశ రక్షణ...మోడీని తిరిగి అధికారంలోకి తీసుకువస్తుంది

10TV Telugu News