Home » Modi
లక్నో: దేశంలోనే అతి పెద్ద, కీలక రాష్ట్రం ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాజకీయ ప్రత్యర్థుల మధ్య పొత్తు పొడిచింది. ఎస్పీ, బీఎస్పీలు చేతులు కలిపాయి. లోక్సభ ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్నాయి. 80 లోక్సభ స్థానాల్లో చెరో 38 స
సార్వత్రిక ఎన్నికల్లో పాత మిత్రుల కోసం డోర్లు తెరిచే ఉంటాయని ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించి 24 గంటలైనా కాకముందే తమిళనాడు సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు
మోడీ ప్రభుత్వంపై మరోసారి తీవ్ర విరుచుకుపడింది శివసేన. అగ్రకులాల్లోని పేదలకు 10శాతం కల్పించే బిల్లుకు బుధవారం రాజ్యసభలో ఆమోదముద్ర పడింది. అయితే ఎన్నికల కోసమే మోడీ ఈ నిర్ణయం తీసుకొన్నారని, రాబోయో ఎన్నికల్లో మోడీ ప్రభుత్వం తగిన మూల్యం చెల్�
కేంద్రం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన చరిత్రాత్మక ఓసీ రిజర్వేషన్ల బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. సుదీర్ఘమైన చర్చ తర్వాత డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ్సింగ్ డివిజన్ పద్దతిలో ఓటింగ్ నిర్వహించారు. బిల్లుకి అనుకూలంగా 165
ఓసీ రిజర్వేషన్ల బిల్లుకి రాజ్యసభలో టీఆర్ఎస్ మద్దతిచ్చింది. ఈ బిల్లుపై జరిగిన చర్చలో పాల్గొన్న TRS MP బండ ప్రకాశ్.. EBC రిజర్వేషన్లను సమర్దించారు.
OC రిజర్వేషన్ల బిల్లుకి తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు తెలిపింది. అగ్రవర్ణాల్లోని పేదలకు విద్య, ఉద్యోగాల్లో 10శాతం రిజర్వేషన్ల కల్పించేందుకు తీసుకొచ్చిన బిల్లుని టీడీపీ సమర్థించింది. అయితే కీలకమైన బిల్లుని బీజేపీ తీసుకొచ్చిన తీరు బాగోలే
ఈబీసీ బిల్లు బీజేపీ కొత్తగా తీసుకొచ్చింది కాదని, పీవీ నరసింహారావు హయాంలోనే ఈబీసీ రిజర్వేషన్లపై నోటిఫికేషన్ ఇచ్చారని బీజేపీ ఎంపీ ప్రభాత్ ఝా గుర్తు చేశారు. రాజ్యాంగ సవరణ చేయకపోవడంతో ఆ బిల్లు కోర్టులో నిలవలేదన్నారు. రాజ్యసభలో ఈబీసీ రిజర్వేష�
సంక్రాంతి పండుగ దగ్గరపడుతున్న సమయంలో గుజరాత్ లో నరేంద్రమోడీ, రాహుల్ గాంధీల ఫొటోలతో కూడిన పతంగులు గాల్లో నువ్వా-నేనా అన్న విధంగా పోటీ పసడి మరీ ఎగురుతున్నాయి. సంక్రాంతిని భారీగా సెలబ్రేట్ చేసుకొనేందుకు ఇప్పటికే గుజరాతీలు రెడీ అయిపోయారు. ఈ ఏ�
కీలకమైన ఈబీసీ రిజర్వేషన్ల బిల్లుని ఇంత హఠాత్తుగా ఎందుకు తెచ్చారని కాంగ్రెస్ ఎంపీ ఆనంద్ శర్మ బీజేపీని ప్రశ్నించారు. అగ్రకులాల్లోని పేదలకు విద్య, ఉద్యోగాల్లో 10శాతం రిజర్వేషన్లు ఇవ్వడం తప్పుకాదని, కానీ ఎలాంటి సంప్రదింపులు జరపకుండా బిల్లుని
రాజ్యసభలో ఈబీసీ రిజర్వేషన్ బిల్లు పాస్ అవుతుందన్న నమ్మకం తనకుందని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. బుధవారం(జనవరి 9,2019) ఉదయం మహారాష్ట్రలోని మరాఠ్వాడా ప్రాంతంతో సోలాపూర్ కనెక్టివిటీని ఇంఫ్యూవ్ చేసే నేషనల్ హైవే 211ను మోడీ ఆవిష్కరించారు. 2014లో మోడ