Modi

    మోడీ గో బ్యాక్… ప్రధాని తమిళనాడు పర్యటనలో ట్వీట్ల వార్

    January 27, 2019 / 11:39 AM IST

    ఆదివారం(జనవరి 27,2019) తమిళనాడులో ప్రధాని మోడీ పర్యటన సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా మోడీకి వ్యతిరేకంగా నినాదాలు కొనసాగాయి. మధురైలో ఆదివారం ఎయిమ్స్ కు మోడీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా…గో బ్యాక్ మోడీ హ్యాష్ ట్యాగ్ తో ట్విట్టర్ వేదికగా మోడీ పర్

    శివకుమారస్వామి నిజమైన బసవేశ్వర భక్తుడు

    January 27, 2019 / 08:33 AM IST

    మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా ఆదివారం(జనవరి 27, 2019) 52వ ఎపిసోడ్ లో ప్రధాని మోడీ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. 2019లో తొలిసారిగా మోడీ మాట్లాడిన మన్ కీ బాత్ ఇదే కావడం విశేషం.ఈ సందర్భంగా ఇటీవల శివైక్యం చెందిన సిద్దగంగా మఠాథిపతి శివకుమార స్వామీజ�

    మోడీపై దీక్షాస్త్రం : హస్తినలో బాబు ఒక్క రోజు దీక్ష

    January 27, 2019 / 03:49 AM IST

    అమరావతి: ప్రధాని నరేంద్ర మోడీపై ఏపీ సీఎం ద్రబాబు దీక్షాస్త్రం సంధించబోతున్నారు. ఏపీకి జరిగిన అన్యాయంపై ఢిల్లిలోనే ఒకరోజు నిరసన చేయాలని భావిస్తున్నారు. ఇందుకోసం

    రాజనీతిజ్ణుడికి గౌరవం : ప్రణబ్ ముఖర్జీకి భారతరత్న

    January 25, 2019 / 03:28 PM IST

    ఢిల్లీ : మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి కేంద్రం దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రకటించింది. ప్రణబ్ ముఖర్జీతో పాటు దివంగత  నానాజీ దేశ్ ముఖ్, భూపేన్ హజారికాకు కూడా భారతరత్న పురస్కారం దక్కింది. సాధారణంగా జీవించి ఉన్నవారికి భారతరత్న పుర�

    మోడీ తిడుతుంటే హగ్ ఇవ్వాలనిపించింది

    January 25, 2019 / 08:34 AM IST

    ప్రధాని మోడీ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారు ఆరోపించారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. కేంద్ర కేబినెట్ మొత్తం మోడీని వ్యతిరేకిస్తుందని శుక్రవారం(జనవరి 25,2019) రాహుల్ అన్నారు. కానీ ఒక్కరికి కూడా బయటకి మాట్లాడే ధైర్యం లేదన్నారు. ఒడిషా రాజధాని

    గెట్ రెడీ : రైల్వేలో 2లక్షల 30వేల ఉద్యోగాలు

    January 24, 2019 / 02:51 AM IST

    ఢిల్లీ: ఎన్నికల వేళ అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునేందకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది. నిరుద్యోగులను ప్రసన్నం చేసుకునేందుకు ఉద్యోగాల భర్తీపై దృష్టి పెట్టింది. కేంద్ర ప్రభుత్వం

    ఇందిరాగాంధీ-2 : మోడీని ఢీ కొట్టనున్న ప్రియాంక

    January 23, 2019 / 08:04 AM IST

    2019 లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో కాంగ్రెస్ పార్టీలోకి ప్రియాంకాగాంధీ డైరక్ట్ ఎంట్రీ సంచలనంగా మారింది. సొంత పార్టీలో బిగ్ డెవలప్ మెంట్ అయితే.. బీజేపీకి మాత్రం ఊహించని షాక్ అంటున్నారు. ఇప్పుటివరకు అమ్మ సోనియా, అన్న రాహుల్ నియోజకవర

    మోడీకి 100కోట్ల మంది మద్దతుంది..విపక్షాల ర్యాలీపై షా విమర్శలు

    January 22, 2019 / 02:46 PM IST

    కోత్ కతాలో ఇటీవల జరిగిన ప్రతిపక్షాల ర్యాలీపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా విమర్శలు గుప్పించారు. ప్రతిపక్షాల ర్యాలీ 9మంది ప్రధాని అభ్యర్ధులు కనిపించారని ఆయన అన్నారు. మంగళవారం(జనవరి 22,2019) వెస్ట్ బెంగాల్ లోని మాల్డాలో బీజేపీ ఎన్నికల ప్రచారా

    ఏంటీ కథ: రాజీవ్ పై మోడీ 15పైసల విమర్శలు

    January 22, 2019 / 10:43 AM IST

    కాంగ్రెస్ ప్రధాని మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ పేరు ప్రస్తావించకుండానే పరోక్షంగా గతంలో ఓ సందర్భంలో ఆయన చేసిన వ్యాఖ్యలపై మోడీ విమర్శలు గుప్పించారు. అవినీతి గురించి మన మాజీ ప్రధాని మాట్లాడటం మీరందరూ విన�

    భారీ శుభవార్త : 2.5లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ

    January 22, 2019 / 02:32 AM IST

    ఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల వేళ అన్నివర్గాల ప్రజలను ఆకర్షించేందుక కేంద్ర ప్రభుత్వం తాయిలాలు ప్రకటిస్తోంది. ఓసీలకు రిజర్వేషన్లు, పెన్షన్లు, రైతులకు పెట్టుబడి సాయం ఇలాంటివి అనౌన్స్ చేసింది.

10TV Telugu News