Home » Modi
రాబోయే ఎన్నికల్లో మరోసారి ఎన్డీయే అధికారంలోకి వస్తుందని ప్రధాని మోడీ తెలిపారు. 2019 ఎన్నికల్లో విజయం సాధించి మరోసారి తాను ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపడతానని అన్నారు. ఆదివారం(ఫిబ్రవరి-3,2019) జమ్మూ కాశ్మీర్ లోని వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రా
పన్నుల రూపంలో కేంద్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఎంత? కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలకు కేటాయించే మొత్తం ఎంత? రాబడిలో రాష్ట్రాలకు ఇచ్చే వాటా విలువ ఎంత? ఏ
మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. ఇది సంక్షేమ బడ్జెట్ కాదు ఎన్నికల బడ్జెట్ అని అభివర్ణించారు. ముఖ్యంగా పేద రైతుల కోసం
సార్వత్రిక ఎన్నికలకు మూడు నెలల ముందు కేంద్రప్రభుత్వం పార్లమెంట్ లో ఇవాళ(ఫిబ్రవరి-1) ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. బడ్జెట్ ప్రసంగాన్ని లోక్ సభలో తాత్కాలిక ఆర్థికమంత్రి చదువుతున్న సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చాలా ఉత్సాహంగ�
ఇవాళ(ఫిబ్రవరి-1) పార్లమెంట్ లో కేంద్రప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది.తాత్కాలిక ఆర్థికమంత్రి పియూష్ గోయల్ లోక్ సభలో ఉదయం 11 గంటలకు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టనున్న సందర్భంగా ఉదయం 10 గంటలకు ప్రధాని మోడీ �
నిజామాబాద్ : 2019 తర్వాత దేశ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీలదే హవా అని టీఆర్ఎస్ ఎంపీ కవిత అన్నారు. రోజురోజుకి ప్రాంతీయ పార్టీలు బలపడుతున్నాయని, భవిష్యత్తులో దేశ
మహాత్మ గాంధీ 71 వ వర్థంతి సందర్భంగా ఢిల్లీలోని రాజ్ ఘాట్ లో ఆయ సమాధి దగ్గర ప్రముఖులు నివాళులర్పించారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్మీ చీఫ్ బిప�
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ప్రజలను ఎలాగైనా ఆకర్షించి అధికారంలోకి వచ్చేందుకు అన్ని రాజకీయ పార్టీలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగానే అధికార, ప్రతిపక్ష పార్టీలు అనేక హామీలను గుప్పిస్తున్నారు. మేం అధికారంలోకి వ�
సైనికుల సంక్షేమాన్ని కాంగ్రెస్ పట్టించేకోలేదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు విమర్శించారు. కాంగ్రెస్ దృష్టిలో వన్ ర్యాంక్ వన్ పెన్షన్(OROP) అంటే ఓన్లీ రాహుల్, ఓన్లీ ప్రియాంక అని అర్థమని షా విమర్శించారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవా�
ప్రధాని నరేంద్రమోడీని కించపరుస్తూ ఫొటోలను మార్ఫ్ చేసిన తమిళనాడు MDMK పార్టీ నేతను అరెస్ట్ చేశారు పోలీసులు. ఆదివారం (జనవరి 27, 2019) ప్రధాని మోడీ మధురైలో ఎయిమ్స్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా తమిళనాడు వ్యాప్తంగా మోడీ పర్యటనను వ్యతిరేకిస్