Modi

    బీజేపీ మోసం చేసింది : జనసేనలోకి ఆకుల

    January 21, 2019 / 12:38 PM IST

    ఏపీ ప్రజలను బీజేపీ మోసం చేసిందని ఆకుల సత్యనారాయణ ఆరోపించారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను బీజేపీ నెరవేర్చలేదన్నారు. బీజేపీకి, రాజమండ్రి అర్భన్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఆకుల సత్యనారాయణ పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు.

    మోడీకి మరో లేఖ : పోలవరానికి నిధులడిగిన బాబు

    January 21, 2019 / 09:52 AM IST

    ఏపీ సీఎం చంద్రబాబు కేంద్రానికి మరో లేఖాస్త్రం సంధించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ నిధుల కోసం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి చంద్రబాబు లేఖ రాశారు. నిర్మాణ నిధుల గురించి ప్రస్తావించారు. ఎలాంటి అవినీతి లేకుండా శరవేగంగా ప్రాజెక్టు నిర్మాణ పను

    డేట్ వేస్తాం : బీజేపీకి రోజులు దగ్గరపడ్డాయి

    January 19, 2019 / 10:33 AM IST

    మోడీ సర్కార్ పై వెస్ట్ బెంగాల్ సీఎం మమతాబెనర్జీ నిప్పులు చెరిగారు. ప్రతిపక్షాల ఐక్యత చాటుతూ  కోల్ కతాలో నిర్వహించిన యునైటెడ్ ఇండియా ర్యాలీలో మోడీ సర్కార్ తీసుకొంటున్న నిర్ణయాలపై మమత మండిపడ్డారు. సీబీఐ విశ్వసనీయతను మోడీ ప్రభుత్వం నాశనం చ�

    ’కేసీఆర్‌ ఒక గిఫ్ట్ ఇస్తే.. మేము మూడు గిఫ్ట్‌లు ఇస్తాం’ : సీఎం చంద్రబాబు 

    January 18, 2019 / 12:09 PM IST

    మోడీ, కేసీఆర్‌, జగన్‌లపై ఏపీ సీఎం చంద్రబాబు విమర్శలు గుప్పించారు.

    మోడీ సర్కార్ పై RSS విమర్శలు..2025లోనే రామమందిర నిర్మాణం

    January 18, 2019 / 11:06 AM IST

    నరేంద్రమోడీ ప్రభుత్వ పనితీరుపై ఆరెస్సెస్ మరోసారి విమర్శలు గుప్పించింది. అయోధ్యలో రామమందిర నిర్మాణం, సరిహద్దుల్లో సైనికులు ప్రాణాలు కోల్పోడం అనే రెండు ప్రధాన అంశాల్లో మోడీ సర్కార్ పై విమర్శలు గుప్పించింది. అయోధ్యలో రామమందిర నిర్మాణం ఆలస్

    పవర్ ఫుల్ మెసేజ్ పంపిద్దాం : మమతకు రాహుల్ లేఖ

    January 18, 2019 / 10:06 AM IST

    పశ్చిమబెంగాల్ రాజధాని కోల్ కతాలో శనివారం(జనవరి 19,2019) జరుగబోయే “యునైటెడ్ ఇండియా ర్యాలీ”కి మద్దతు తెలుపుతూ వెస్ట్ బెంగాల్ సీఎం మమతాబెనర్జీకి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ శుక్రవారం ఓ లేఖ రాశారు. జనరల్ ఎలక్షన్స్ దగ్గరపడుతున్న సమయంలో బీ�

    ఆ ముగ్గురివి మాయమాటలు : సీఎం చంద్రబాబు

    January 17, 2019 / 04:03 PM IST

    మోడీ, కేసీఆర్‌, జగన్‌పై చంద్రబాబు విరుచుకుపడ్డారు.

    అపూర్వ ఆధ్యాత్మిక సంగమం : అర్థ కుంభమేళా ప్రారంభం

    January 15, 2019 / 03:25 AM IST

    ప్రయాగ్‌రాజ్ : అపూర్వ ఆధ్యాత్మిక సంగమం.. వేల సంవత్సరాల విశ్వాసానికి తార్కాణం… ప్రపంచంలో కెల్లా అతిపెద్ద ధార్మిక సమ్మేళనం… కోట్లాదిమంది ఒక్కచోట చేరే అద్భుత ఘట్టం.. పవిత్ర స్నానాలు ఆచరించే పుణ్య సమయం.. అదే కుంభమేళా. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయా�

    డైరక్ట్ ఫీడ్ బ్యాక్ ఇవ్వండి..దేశ ప్రజలను కోరిన ప్రధాని మోడీ

    January 14, 2019 / 10:45 AM IST

    మోడీ ప్రభుత్వానికి మీరెన్ని మార్కులు ఇస్తారు. అసలు కేంద్ర ప్రభుత్వ పథకాలపై మీ ఒపీనియన్ ఏంటీ అంటూ ఎవరైనా మాట్లాడుతుంటే వారు కచ్చితంగా ప్రతిపక్ష పార్టీలకు చెందిన వారేమోనని మనం అనుకొంటాం. అయితే రానున్న ఎన్నికల్లో ఎలాగైనా అధికారం తిరిగి చేజి�

    1947లో జరిగింది పెద్ద తప్పే : గురుగోవింద్ స్మారక నాణేలు విడుదల

    January 13, 2019 / 10:36 AM IST

    గురుగోవింద్ సింగ్ జయంత్సోవాల సందర్భంగా ఆయన పేరిట స్మారక నాణేలను ఆదివారం(జనవరి13,2019) ప్రధాని నరేంద్రమోడీ విడుదల చేశారు. ఢిల్లీలోని తన నివాసంలో మోడీ స్మారక నాణేలను విడుదల చేశారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తో పాటు తదితర సిక్కు ప్రముఖులు హాజరైన

10TV Telugu News