Modi

    ట్రంప్ కు సమోసా,రోటీలు తినిపించనున్న మోడీ

    February 23, 2020 / 10:58 AM IST

    కుటుంబ సమేతంగా సోమవారం(ఫిబ్రవరి-24,2020)గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పర్యటించనున్నారు. అహ్మదాబాద్ లో ట్రంప్ పర్యటన కేవలం  కేవలం నాలు గంటలు మాత్రమే కొనసాగుతుందని అధికార వర్గాలు తలిపాయి. అయితే అహ్మదాబాద్ పర్య�

    పాకిస్తాన్ జిందాబాద్ అన్న అమూల్యను చంపితే రూ.10లక్షలు బహుమతి

    February 23, 2020 / 02:44 AM IST

    అమూల్య.. ఇప్పుడీ పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. ఒక నినాదంతో అమూల్య తీవ్ర వివాదానికి దారితీసింది. కాంట్రవర్సీకి కేరాఫ్ అయ్యింది. పాకిస్తాన్ జిందాబాద్ అంటూ

    కాంగ్రెస్,ఎన్సీపీలతో విబేధాలు….మోడీని కలిసిన ఉద్దవ్

    February 21, 2020 / 12:50 PM IST

    శివసేన చీఫ్, మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే ఇవాళ(ఫిబ్రవరి-21,2020)తన కుమారుడు ఆదిత్యతో కలిసి ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోడీని కలిశారు. అయితే కొన్నిరోజులుగా మహాప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న కాంగ్రెస్,ఎన్సీపీలతో శివసేనకు….ఎన్ పీఆర్,ఎన్ఆర్

    భారత్ మమ్మల్ని దెబ్బకొడుతోంది…పర్యటనకు ముందే ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

    February 21, 2020 / 12:14 PM IST

    వాణిజ్యంపై అధిక సుంకాలతో  భారతదేశం అమెరికాను గట్టిగా కొడుతోందని అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ అన్నారు. తన మొదటి భారత పర్యటనకు రెండు రోజుల ముందు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కీలకంగా మారాయి. అమెరికా ఉత్పత్తులను ప్రోత్సహించడానిక

    ట్రంప్‌కు స్వాగతం పలకటానికి 70లక్షల మంది జనం..!!

    February 21, 2020 / 05:16 AM IST

    అగ్ర రాజ్యాధినేత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ ఫిబ్రవరి 24-25 తేదీల్లో భారత్ లో పర్యటించబోతున్నారు. ఈ సందర్భంగా ట్రంప్ కు ఘన స్వాగతం పలకటానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఫిబ్రవరి 24 మ.12 గంటలకు అహ్మదాబాద్ ఎయిర్ �

    అయోధ్యకు ఆహ్వానం…మోడీని కలిసి రామజన్మభూమి ట్రస్టు సభ్యులు

    February 20, 2020 / 03:44 PM IST

    ప్రధానమంత్రి నరేంద్రమోడీని ఆయన నివాసంలో ఇవాళ(ఫిబ్రవరి-20,2020) రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సభ్యులు కలిశారు ప్రధానిని కలిసిన వారిలో ట్రస్టు అధ్యక్షుడు నిత్య గోపాల్ దాస్ కూడా ఉన్నారు. రామజన్మభూమి-బాబ్రీ మసీదు కేసులో గతేడాది నవంబర్ 9న సుప్ర�

    కలిసి పనిచేద్దాం….అమిత్ షాని కలిసిన కేజ్రీవాల్

    February 19, 2020 / 12:21 PM IST

    ఆదివారం(ఫిబ్రవరి-16,2020)మూడవసారి ఢిల్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అరవింద్ కేజ్రీవాల్ ఇవాళ (ఫిబ్రవరి-19,2020) ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిశారు. ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 70స్థానాల్లో 62సీట్లు గెలుచుకుని గ్రాండ

    లిట్టి తిని, మట్టికప్పులో ఛాయ్ తాగి….ఢిల్లీ ఎగ్జిబిషన్ కు మోడీ సర్ ప్రైజ్ విజిట్

    February 19, 2020 / 11:32 AM IST

    ఢిల్లీ ఎగ్జిబిషన్ లో ప్రధానమంత్రి నేరంద్ర మోడీ సందడి చేశారు. బీహార్,తూర్పు ఉత్తరప్రదేశ్ లో ఫేమస్ వంటకం “లిట్టి-చోకా” టెస్ట్ చేశారు. బుధవారం(ఫిబ్రవరి-18,2020)మధ్యాహ్నాం ఢిల్లీలోని రాజ్ పథ్ లో కేంద్ర మైనార్టీ వ్యవహారాల మంత్రిత్వశాఖ నిర్వ

    పర్యటనకు ముందే….భారత్ కు ట్రంప్ బ్యాడ్ న్యూస్

    February 19, 2020 / 09:13 AM IST

    అగ్రరాజ్యం అధ్యక్షుడి భారత పర్యటనకు సమయం ఆసన్నమయింది. రెండు రోజుల పాటు భారత్ లో పర్యటించేందుకు ఫిబ్రవరి-24,2020న ట్రంప్ ఢిల్లీలో అడుగుపెట్టనున్నారు. భారత్-యుఎస్ ద్వైపాక్షిక సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లడంపై ఆయన రెండు రోజుల పర్యటనపై అంచనా�

    సీఎం జగన్‌కు నాని సవాల్.. చంద్రబాబుని ఓడిస్తానన్న ఎంపీపై ప్రశంసలు

    February 19, 2020 / 06:20 AM IST

    పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ పౌర పట్టిక (ఎన్‌ఆర్‌సీ)లకు వ్యతిరేకంగా విజయవాడలో మంగళవారం(ఫిబ్రవరి 18,2020) భారీ సభ జరిగింది. ఈ సభలో టీడీపీ నేతలు కేశినేని నాని, జలీల్ ఖాన్ తో పాటు హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ పాల్గొన్నారు. ఈ సభలో కేంద, ర

10TV Telugu News