Modi

    జగన్ మాకు ప్రత్యర్థే.. వైసీపీతో పొత్తుపై బీజేపీ క్లారిటీ

    February 15, 2020 / 12:25 PM IST

    ఏపీ సీఎం జగన్, ప్రధాని మోడీని కలవడంతో వైసీపీ, బీజేపీ కలుస్తాయని.. పొత్తు పెట్టుకుంటాయని వార్తలు వస్తున్నాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేలో ఏకంగా జగన్ పార్టీ

    బీజేపీతో స్నేహం, ఎన్డీయేలో చేరికపై మంత్రి బొత్స కీలక వ్యాఖ్యలు

    February 15, 2020 / 09:51 AM IST

    బీజేపీతో స్నేహం, ఎన్డీయేలో వైసీపీ చేరిక గురించి రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. వైసీపీ ఎన్డీయేలో చేరుతుందని, కేంద్ర కేబినెట్ లో వైసీపీకి మంత్రి పదవి ఇస్తారని వార్తలు

    మోడీని మాత్రమే ప్రమాణస్వీకారానికి ఆహ్వానించిన కేజ్రీవాల్

    February 14, 2020 / 11:03 AM IST

    తన ప్రమాణస్వీకార కార్యక్రమానికి రావాల్సిందిగా ప్రధానమంత్రి నరేంద్రమోడీని ఆహ్వానించారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(51). మొన్నటి ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీ అనంతరం మూడోసారి ఢిల్లీ సీఎంగా ఆదివారం(ఫిబ్రవరి-16,2020)అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణస్వ�

    ట్రంప్ కి మురికివాడలు కన్పించకుండా…గోడ కడుతున్న గుజరాత్ సర్కార్

    February 13, 2020 / 04:04 PM IST

    ఫిబ్రవరి-24,2020న అగ్రరాజ్యం అధ్యక్షుడు సతీసమేతంగా ఢిల్లీలో అడుగుపెట్టనున్నాడు. రెండు రోజులపాటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతలో పర్యటించనున్నారు. ఇది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మొట్ట మొదటి భారత పర్యటన. సెనేట్‌లో తనకు వ్యతిరేకంగా ప్�

    ఎవరా కీలక నేత.. రాజకీయవర్గాల్లో కలకలం రేపుతున్న ఐటీ ప్రెస్ నోట్

    February 13, 2020 / 03:04 PM IST

    ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో అతి పెద్ద స్కామ్‌ను బట్టబయలు చేసింది ఆదాయపన్ను శాఖ(ఐటీ). ఫిబ్రవరి 6న 40కి పైగా ప్రాంతాల్లో ఏక కాలంలో జరిపిన దాడుల్లో దాదాపు 2 వేల

    గంటన్నరపాటు ప్రధాని మోడీతో జగన్ ఏం చర్చించారు..

    February 12, 2020 / 12:57 PM IST

    ఏపీ సీఎం జగన్ బుధవారం(ఫిబ్రవరి 12,2020) ప్రధాని మోడీని కలిశారు. గంటన్నరపాటు ప్రధానితో సమావేశం అయ్యారు. రాష్ట్ర ప్రాజెక్టులు, నిధులపై ప్రధాని మోడీతో జగన్

    మోడీ ట్వీట్ కు కేజ్రీవాల్ రిప్లయ్

    February 11, 2020 / 03:22 PM IST

    ఆమ్ ఆద్మీ పార్టీ హ్యాట్రిక్ విక్టరీపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేసిన ట్వీట్ పై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ స్పందించారు. ప్రధానికి  ధన్యవాదాలు తెలిపారు. మన దేశ రాజధానిని నిజమైన ప్రపంచస్థాయి నగరంగా చేసేందుకు కేంద్రంతో కలిసి పనిచేస్తానని కేజ్ర

    కేజ్రీవాల్ కు మోడీ అభినందనలు

    February 11, 2020 / 01:48 PM IST

    ఆమ్ ఆద్మీ పార్టీ హ్యాట్రిక్ విక్టరీపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ స్పందించారు. ఢిల్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కేజ్రీవాల్ కు అభినందనలు తెలిపారు. ఢిల్లీ ప్రజల ఆకాంక్షలను నేరవేర్చడంలో వారికి శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.&nbs

    దేశ ఆత్మను కాపాడారు : ఢిల్లీ ప్రజలకు ధన్యవాదాలు

    February 11, 2020 / 09:31 AM IST

    ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో చీపురు ఊడ్చేసింది. అరవింద్ కేజ్రీవాల్ హ్యాట్రిక్ కొట్టారు. ముచ్చటగా మూడోసారి

    ప్లీజ్ మోడీజి…జపాన్ నౌకలోని భారతీయుల వీడియో మెసేజ్

    February 10, 2020 / 03:54 PM IST

    జపాన్ దగ్గరలోని యోకోహోమా పోర్టు దగ్గర ఫిబ్రవరి-3,2020నుంచి నిలిచి ఉన్న డైమండ్ ప్రిన్సెస్‌ లో నౌకలో 160మంది భార‌తీయులు ఉన్న విష‌యం తెలిసిందే.  క‌రోనా వైర‌స్ సోకిన వ్య‌క్తులు ఆ నౌక‌లో ఉన్నందున  ఆ నౌక‌ను క్వారెంటైన్ చేశారు. అయితే దాంట్లో ఉన్న అయి�

10TV Telugu News