Modi

    భారత పౌరసత్వం ఇస్తామంటే సగం బంగ్లాదేశ్ ఖాళీ

    February 10, 2020 / 11:57 AM IST

    పౌరసత్వ సవరణ చట్టం(CAA) గురించి దేశం మొత్తం పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సీఏఏకి వ్యతిరేకంగా ఆందోళనలు, నిరసనలు జరుగుతున్నాయి. సీఏఏ రాజ్యాంగ విరుద్ధం అని

    తప్పు ఒప్పుకుని…మన్మోహన్ సలహాలు తీసుకోండి

    February 8, 2020 / 06:20 PM IST

    దేశ ఆర్థికస్థితి విషయంలో మోడీ సర్కార్ పై మరోసారి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు కాంగ్రెస్ నాయకుడు చిదంబరం. తప్పుచేసినట్లు ఇప్పటికైనా మోడీ సర్కార్ ఒప్పుకుని…మునిగిపోతున్న ఆర్థిక వ్యవస్థకు సంబంధించి మాజీ ప్రధానమంత్రి,ఆర్థికవేత్త మన్మోహన్ �

    చీపురు ఊడ్చేసింది : ఎగ్జిట్ పోల్స్..ఢిల్లీ పీఠంపై AAP

    February 8, 2020 / 01:36 PM IST

    అందరూ ఎదురు చూస్తున్న ఢిల్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిపోయింది. 70 నియోజకవర్గాలకు ఫిబ్రవరి 08వ తేదీ శుక్రవారం ఎన్నికల పోలింగ్ నిర్వహించారు అధికారులు. మరోసారి అధికారంలోకి ఆప్ వస్తుందా ? బీజేపీ ప్రభావితం చూపిస్తుందా ? అనే ఉత్కంఠ నెలకొంది. సాయంత్రం 5

    ఢిల్లీ ఎన్నికలు : 01 గంట వరకు 17.26 శాతం..నేతల్లో టెన్షన్

    February 8, 2020 / 08:17 AM IST

    దేశ రాజధానిలో ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఫిబ్రవరి 08వ తేదీ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. మందకొడిగానే పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 70 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. మధ్యాహ్నం 01 గంట వరకు 17.26 శాతం ఓటింగ్ నమోదైందని అంచ

    కేజ్రీవాల్ వర్సెస్ మోడీ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం

    February 8, 2020 / 02:00 AM IST

    దేశ వ్యాప్తంగా ఆసక్తికరంగా మారిన దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల#delhielection పోలింగ్‌ ప్రారంభమైంది. శనివారం(ఫిబ్రవరి 08,2020) ఉదయం 8 గంటలకు పోలింగ్ షురూ

    హామీ ఇస్తున్నా…బయటివ్యక్తులను అసోంలోకి అనుమతిచం

    February 8, 2020 / 12:19 AM IST

    పౌరసత్వ సవరణ చట్టంపై వెల్లువెత్తిన ఆందోళనల అనంతరం తొలిసారి ప్రధానమంత్రి మోడీ శుక్రవారం(ఫిబ్రవరి-7,2020)అసోంలో అడుగుపెట్టారు. అస్సాంలోని కోక్రాఝర్‌లో జరుపుకుంటోన్న బోడో శాంతి ఒప్పంద ఉత్సవాలకు హాజరైన ప్రధాని రాష్ట్రంలో శాశ్వత శాంతి ఉదయించిం�

    కాంగ్రెస్‌పై మోడీ పంచ్‌లు..సభలో నవ్వులే నవ్వులు

    February 6, 2020 / 10:24 AM IST

    లోక్ సభలో ప్రధాన మంత్రి మోడీ పంచ్ డైలాగ్‌లు విసిరారు. ప్రతిపక్ష పార్టీయైన కాంగ్రెస్‌ను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలతో సభలో నవ్వులు విరిశాయి. అధికారపక్ష సభ్యులు బల్లలు చరుస్తూ..నవ్వుతూ ఎంజాయ్ చేశారు. లోక్ సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవ�

    రైఫిల్ పట్టుకుని షూట్ చేసిన మోడీ

    February 5, 2020 / 05:45 PM IST

    ఉత్తరప్రదేశ్ రాజధానిలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ గన్ పట్టుకున్నారు. గురిచూసి కాల్చారు. మోడీ గన్ పట్టుకుని గురిపెడుతుంటే పక్కనే నిలబడి ఆశక్తిగా చూశారు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్. అయితే ప్రధాని మోడీ గన్ పట్టుకుని కాల్చింది ఏ వ్యక్తి�

    తాజ్ మహల్ ను అమ్మేయనున్న మోడీ సర్కార్!

    February 4, 2020 / 07:49 PM IST

    ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ దగ్గరపడుతున్న సమయంలో కాంగ్రెస్ తమ టాప్ గన్స్ అయిన మజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్,రాహుల్ గాంధీ,ప్రియాంకగాంధీ వాద్రాలను ప్రచార బరిలోకి దించింది. మంగళవారం ఢిల్లీలోని సంగమ్ విహార్,జంగ్పురలో రెండు ర్యాలీలో పా�

    దేశాన్ని విడగొట్టే కుట్ర జరుగుతోంది… మోడీ సంచలన వ్యాఖ్యలు

    February 4, 2020 / 05:37 PM IST

    షహీన్‌బాగ్‌ సహా దేశ రాజధాని ఢిల్లీలో నెల రోజులకుపైగా జరుగుతున్న సీఏఏ, ప్రతిపాదిత ఎన్ఆర్సీ వ్యతిరేక అల్లర్ల వెనుక రాజకీయ వ్యూహాలు ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. దేశంలోని సామరస్యాన్ని దెబ్బతీయడమే నిరసనల వెనుక ప్రధాన ఉద్దేశమని

10TV Telugu News