Home » Modi
దేశవ్యాప్తంగా వివాదాస్పదంగా మారిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) రాజ్యాంగ బద్దతపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు బుధవారం(జనవరి 22,2020) విచారణ చేపట్టింది. సీఏఏ
జగన్ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని ఏపీ బీజేపీ తప్పుపట్టింది. మూడు రాజధానులు కరెక్ట్ కాదని ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ చెప్పారు. పరిపాలన
మంగళవారం(జనవరి 21,2020) ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా ప్రారంభమయ్యాయి. ఆరంభం నుంచి సభలో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలాయి.
పాకిస్తాన్,ఆప్గనిస్తాన్,బంగ్లాదేశ్ లోని మైనార్టీలుగా ఉన్న హిందు, బౌద్ధ, సిక్కు, జైన, క్రిస్టియన్,పార్శీ మతస్తులు ఆయా దేశాల్లో మతపరమైన హింస,వేధింపులు ఎదుర్కొని భారతదేశానికి వచ్చినవారికి పౌరసత్వ కల్పించే ఉద్దేశంతో కేంద్రప్రభుత్వం తీసుకొచ్
కామారెడ్డిలో ఎంఐఎం బహిరంగ సభ జరిగింది. ఇందులో హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ పాల్గొన్నారు. మజ్లిస్ ఒక్క హైదరాబాద్ కే పరిమితమైన పార్టీ కాదని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రమంతా విస్తరిస్తోందన్నారు. ప్రస్తుతం మజ్లిస్ గాలి వీస్తోంద�
బీజేపీ-జనసేన పొత్తుపై జనసేన నేత నాదెండ్ల మనోహర్ స్పందించారు. పార్టీల విమర్శలను, ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. బీజేపీ-జనసేన పొత్తు ఏపీలో శుభపరిణామం
ఏపీ రాజధాని అంశంపై రగడ కొనసాగుతోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మూడు రాజధానులు ఖాయం అని వైసీపీ నేతలు అంటుంటే.. రాజధాని
ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన బీజేపీ-జనసేన పొత్తుపై అధికార వైసీపీ నేతల విమర్శల పర్వం కొనసాగుతోంది. జనసేనాని పవన్ ను వైసీపీ నేతలు టార్గెట్ చేశారు. ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. పవన్ పచ్చి అవకావవాది అని ఒకరంటే, మోసకారి అని మరొకరు అన్న�
బీజేపీ-జనసేన పొత్తుపై వైసీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేశారు. పవన్ పచ్చి అవకాశవాది అని మంత్రి పేర్నినాని అన్నారు. అవకాశవాద
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీరుపై కేఏ పాల్ మండిపడ్డారు. బీజేపీతో జనసేన కలవడాన్ని తప్పుపట్టారు. సీఎం జగన్ పై నిందలు వేయొద్దని పవన్ కు హితవు పలికారు. కాపులు,