Modi

    నన్ను గురువుగా స్వీకరించు…దీపికాకు రాందేవ్ సలహా

    January 14, 2020 / 07:37 AM IST

    బాలీవుడ్ నటి దీపిక పదుకొణే జేఎన్ యూ విజిట్ పై విమర్శలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. విద్యార్థులపై దాడి ఘటన తర్వాత గత వారం బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనె వారికి మద్దతు తెలిపారు. క్యాంపస్‌కు వెళ్లి వారి ఆందోళనల్లో పాల్గొని, కేంద్రంపై విమర్శలు చే�

    ఎవరూ అధైర్యపడొద్దు : మళ్లీ మోడీ, చంద్రబాబు, పవన్ కలుస్తారు

    January 13, 2020 / 02:03 PM IST

    టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు రాజధాని అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మందడంలో రైతుల ఆందోళనకు సంఘీభావం తెలిపిన రాయపాటి.. ఎవరూ

    CAAతో మహాత్ముడి కల సాకారం : మళ్లీ చెబుతున్నా.. పౌరసత్వం ఇచ్చేది, రద్దు చేసేది కాదు

    January 12, 2020 / 06:20 AM IST

    దేశవ్యాప్తంగా వివాదస్పదంగా మారిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై ప్రధాని మోడీ మరోసారి స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. మళ్లీ చెబుతున్నా.. సీఏఏ ఎవరికీ వ్యతిరేకం కాదని

    అమల్లోకి వచ్చిన పౌరసత్వ సవరణ చట్టం

    January 11, 2020 / 03:44 AM IST

    దేశవ్యాప్తంగా వివాదస్పదంగా మారిన పౌరసత్వ సవరణ చట్టం (CAA) శుక్రవారం(జనవరి 10,2020) నుంచి అమల్లోకి వచ్చింది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అధికారికంగా

    కోల్ కతాలో ఒకే వేదికపై మమత,మోడీ!

    January 10, 2020 / 03:30 PM IST

    సీఏఏకి వ్యతిరేకంగా వెస్ట్ బెంగాల్ సీఎం మమత కేంద్రప్రభుత్వంపై ఫైట్ చేస్తున్న ప్రస్తుత సమయంలో మమత, ప్రధాని మోడీ ఒకే వేదికను పంచుకోనున్నారు అనే వార్త ఇప్పుడు ఆశక్తికరంగా మారింది. ఈ నెల 11, 12 తేదీల్లో మోడీ వెస్ట్ బెంగాల్‌లో పర్యటిస్తారు. ఆదివారం(�

    సూట్ బూట్ బడ్జెట్…వాళ్లతోనే మోడీ సంప్రదింపులు

    January 10, 2020 / 10:05 AM IST

    తన సన్నిహిత పెట్టుబడిదారీ మిత్రులతోనే బడ్జెట్‌ పై ప్రధాని మోడీ సంప్రదింపులు జరుపుతున్నారని కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ ఆరోపించారు.  రైతులు, విద్యార్థులు, మహిళలతో కాకుండా కేవలం కేవలం క్రోనీ క్యాపటలిస్టులు, బడా పారిశ్రామిక వేత్తలతోన

    మోడీకి సపోర్ట్ చేసినప్పుడు దేశభక్తురాలు…JNUకి వెళ్లాక దేశద్రోహి

    January 9, 2020 / 02:19 PM IST

    బాలీవుడ్ నటి దీపికా పదుకొనే జేఎన్ యూ విజిట్ పై బీజేపీ వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. దీపాకా నటించిన చపాక్ సినిమాను బహిష్కరించాలంటూ బీజేపీ నాయకులు తమ కార్యకర్తలకు కూడా పిలుపునిచ్చారు. అయితే ప్రధాని మోడీ తరపున ప�

    మోడీపై ఫేస్‌బుక్‌లో పోస్ట్: చిత్తూరు జిల్లాలో అరెస్ట్

    January 7, 2020 / 02:33 AM IST

    ఫేస్‌బుక్‌లో అనుచిత వ్యాఖ్యలు ఉపయోగించి పోస్టులు పెట్టిన యువకుడిని అరెస్ట్ చేశారు పోలీసులు. మోడీపై అనుచిత వ్యాఖ్యలు ఉపయోగించి పోస్ట్ చేసినందుకు అతనిని అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ రామకృష్ణ వెల్లడించారు. పోలీసుల కథనం మేరకు.. చిత్తూరు జిల్లా ము�

    వ్యాపార దిగ్గజాలతో మోడీ భేటీ

    January 6, 2020 / 02:00 PM IST

    ప్రముఖ భారతీయ వ్యాపార దిగ్గజ నాయకులతో ప్రధానమంత్రి మోడీ ఇవాళ(జనవరి-6,2020)సమావేశమయ్యారు. ఆర్థిక వృద్ధి మెరుగుదలకు అనుసరించాల్సిన మార్గాలు, ఉద్యోగాల కల్పన వంటి ముఖ్య అంశాలను వారితో మోడీ చర్చించారు. మోడీని కలిసిన వారిలో…టాటా సన్స్ గౌరవ చైర్మన�

    మోగింది నగారా : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్

    January 6, 2020 / 10:15 AM IST

    దేశ రాజధాని ఢిల్లీలో ఎన్నికల నగారా మోగింది. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను 2020, జనవరి 06వ తేదీ సోమవారం ఎన్నికల అధికారులు విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 70 స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఫిబ్రవరి 22వ తేదీతో అసెంబ్లీ గడువు ముగియనుంది. సోమవారం ను�

10TV Telugu News