Home » Modi
గతేడాది ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేతులమీదుగా ప్రారంభమైన ఆ ర్వైల్వే స్టేషన్ ఆదాయం కేవలం రోజుకు రూ.20 మాత్రమేనంట. కేవలం ఇద్దరు ప్యాసింజర్స్ మాత్రమే రోజూ అక్కడినుంచి ప్రయాణం చేస్తున్నారంట. రూ.115 కోట్లు ఖర్చు చేసి.. ఆ స్టేషన్కు రైల్వే మార్గాన�
బీజేపీ-జనసేన పొత్తు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. స్థానిక సంస్థల ఎన్నికల నుంచి 2024 సార్వత్రిక ఎన్నికల వరకు ఏపీలో రెండూ పార్టీలు కలిసి పని చేయాలని
పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ త్వరలో భారత్ కు రాబోతున్నారా? భారత ప్రభుత్వం ఆయనను ఆహ్వానించనుందా? భారత ప్రధాని మోడీతో ఇమ్రాన్ సమావేశం కానున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది ప్రభుత్వ వర్గాల నుంచి. ఈ ఏడాది ఢిల్లీలో షాంఘై కోఆపరే�
టీడీపీ, వైసీపీతో పొత్తులు, సంబంధాలపై బీజేపీ నేత సునీల్ దేవ్ ధర్ కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో టీడీపీ, వైసీపీలతో ఎలాంటి పొత్తులు ఉండవని సునీల్ దేవ్ ధర్ స్పష్టం
దేశవ్యాప్తంగా వివాదాస్పదంగా మారిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పైనా జనసేనాని పవన్ కళ్యాణ్ స్పందించారు. సీఏఏపై నెలకొన్న అనుమానాలను, భయాలను తొలగించే
రాజధానిపై కలిసి పోరాడాలని బీజేపీ-జనసేన నిర్ణయం తీసుకున్నాయి. రాజధాని ఏకపక్షంగా తరలిస్తామంటే చూస్తూ ఊరుకోము అని జనసేనాని పవన్ కళ్యాణ్ జగన్ ప్రభుత్వాన్ని
ఏపీ రాజకీయాల్లో కీలక ఘట్టానికి అంకురార్పణ జరిగింది. కొత్త బంధం మొదలైంది. బీజేపీ-జనసేన మధ్య బంధం ఏర్పడింది. ఇకపై రాష్ట్రంలో కలిసి పని చేయాలని రెండు పార్టీలు
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను అవిశ్వాస తీర్మానం భయపెడుతోంది. డొనాల్డ్ ట్రంప్ను దిగువ సభ అభిశంసించిన సంగతి తెలిసిందే. సెనేట్లోనూ అభిశంసన
జనసేనాని పవన్ కల్యాణ్ వ్యవహారశైలి ఎవరికీ అర్థం కావడం లేదు. అసలు ఆయన ఏం చేస్తున్నారో ఎవరికీ అంతు చిక్కడం లేదంటున్నాయి పార్టీ వర్గాలు. అమరావతిలో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఒక రోజు పవన్ కల్యాణ్ హాజరై రైతులకు మద్దతుగా మాట్లాడారు. ఆ తర్
మూడు రాజధానుల విషయంలో బీజేపీ ఏపీ రాష్ట్ర కమిటీ ఒక నిర్ణయానికి వచ్చినట్టే ఉంది. బీజేపీ కోర్ కమిటీ ఈ విషయంపై చర్చించి ఒక నిర్ణయం తీసుకుంది. నిజానికి మూడు