Home » Modi
బీజేపీ అధికార ప్రతినిధి పురిగెళ్ల రఘురాం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో చేరాలని అనుకుంటున్న వారికి ఓ సూచన చేశారు. ప్రధాని మోడీ, అమిత్ షా నాయకత్వం నచ్చి.. దేశం మీద ప్రేమ ఉంటేనే బీజేపీలో చేరండి అని ఆయన సూచించారు. అంతేకాని.. కేసుల నుంచి తప్పి
బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ దేవ్ ధర్.. ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీపై ఫైర్ అయ్యారు. నీకు ధైర్యముంటే.. సెక్యులరిజం గురించి భారత్ లో కాదు.. పాకిస్తాన్ లో మాట్లాడు అని
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. ప్రధాని మోడీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రధానివా.. లేదా పాకిస్తాన్ రాయబారివా అంటూ ప్రశ్నించారు. చాలా సందర్భాల్లో పాక్తో పోల్చి మాట్లాడుతుండటంపై మోడీని విమర్శించారు. సీఏఏ, ఎన్నార్సీలపై జరుగుతున్న ఆ�
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షాలకు వ్యతిరేకంగా మాట్లాడిన రచయితను అరెస్ట్ చేశారు పోలీసులు. పౌర నిరసనలో భాగంగా వారిపై తమిళనాడుకు చెందిన ప్రముఖ వ్యాఖ్యాత, రచయిత నెల్లై కన్నన్ పేల్చిన మాటల తూటాలు పెను వివాదాలకు దారి తియ్యగా.. ఆ�
వచ్చే దశాబ్దం యువతదే..వీరే ముఖ్యపాత్ర పోషించబోతున్నారు..సమస్యలపై అవగాహన కలిగి ఉండడం మంచి పరిణామమని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. 2019, డిసెంబర్ 29వ తేదీ ఆదివారం మన్ కీ బాత్ లో ఆయన ప్రసంగించారు. వ్యవస్థపై యువత అంచెంచల నమ్మకం కలిగి ఉందన్�
కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. బీజేపీ విమర్శలకు కాంగ్రెస్ ఎదురు దాడి చేస్తోంది. కాంగ్రెస్ నేత
జార్ఖండ్ 11వ సీఎంగా హేమంత్ సొరేన్ ఇవాళ(డిసెంబర్ 29,2019) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాంచీలోని మొహ్రాబాడీ గ్రౌండ్స్లో మధ్యాహ్నం 2 గంటలకు హేమంత్ సొరేన్ తో
NRC, NPR, CAAలపై బీజేపీ, ప్రతిపక్ష నేతల మధ్య మాట యుద్ధం కొనసాగుతోంది. విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. ఎన్ఆర్సీ రాజ్యంగ విరుద్ధం అని ఎంఐఎం ఎంపీ
పౌరసత్వ సవరణ చట్టంపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. సీఏఏ వల్ల పౌరసత్వం కోల్పోతారన్న నిబంధన ఉంటే చూపాలంటూ సవాల్ విసిరారు
NRC, NPR లు నాణేనికి బొమ్మా బొరుసులని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. ఎన్ఆర్సీ, సీఏఏతో ముస్లింలతోపాటు రానున్న రోజుల్లో క్రైస్తవులు, దళితులకు