MOHAMOOD UMER

    పుల్వామా సూత్రధారి కాశ్మీర్ లోనే ఉన్నాడు

    February 17, 2019 / 07:24 AM IST

    పుల్వామా ఉగ్రదాడికి సూత్రధారి మహ్మద్‌ ఉమేర్‌  ఇంకా కాశ్మీర్ లోనే ఉన్నాడని ఎన్ఐఏ అధికారులు తెలిపారు. జైషే మహమద్ ఉగ్ర సంస్థ చీఫ్ మసూద్ అజార్..సోదరుడి కొడుకైన  ఉమేర్‌.. అఫ్గానిస్తాన్‌ లో ట్రెయినింగ్ పొంది దాడికి పథక రచన చేశాడని తెలిపారు.దాడి

10TV Telugu News