mohan bhagavat

    #IndependenceDay: ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయంలో జాతీయ జెండా ఎగరేసిన మోహన్ భాగవత్

    August 15, 2022 / 12:30 PM IST

    75వ వార్షికోత్సవం సందర్భంగా దేశంలోని ప్రతి ఇంటిపై జాతీయ జెండాను సగర్వంగా ఎగురవేయాలని, అలాగే సోషల్ మీడియా ఖాతాల్లో త్రివర్ణ పతాకాన్ని డీపీగా మార్చుకోవాలని జూలైలో నిర్వహించిన మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చిన

    RSS changed DP: విమర్శల నడుమ ఎట్టకేలకు డీపీ మార్చిన ఆర్ఎస్ఎస్

    August 13, 2022 / 07:05 PM IST

    ప్రధాని చేసిన సూచన సొంతింటికే చేరలేదంటూ కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పించారు. మరొక పక్క ఆర్ఎస్ఎస్ కాషాయ జెండాను మాత్రమే గౌరవిస్తుందని, జాతీయ జెండాను గౌరవించదని, ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో ఎప్పుడూ జాతీయ జెండాను ఎగరవేయరనే అపవాదులు మరోసారి భగ్గ

    Tiranga campaign: మోదీ సందేశం సొంతింటికే చేరలేదు: RSSపై కాంగ్రెస్

    August 3, 2022 / 04:36 PM IST

    దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ అనే కార్యక్రమాన్ని ఏడాది కాలంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ నెల 15న దేశ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశంలోని ప

    ChinnaJeeyar : ప్రధాని మోదీకి చిన్నజీయర్‌ ఆహ్వానం..ఫిబ్రవరి 5న రామానుజ విగ్రహ ఆవిష్కరణ

    September 25, 2021 / 04:11 PM IST

    గడిచిన ఐదు రోజులుగా ఢిల్లీలో పర్యటించిన త్రిదండి చిన్న జీయర్‌ స్వామి దేశ ప్రముఖులకు ఆహ్వాన పత్రికలు అందించారు.

    రాజకీయాలతో మాకు సంబంధం లేదు : RSS చీఫ్ మోహన్ భగవత్

    January 18, 2020 / 03:51 PM IST

    రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని సంస్ధ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. ఉత్తర ప్రదేశ్ లోని మొరాదాబాద్ లో  నాలుగు రోజులపాటు జరిగిన స్వయం సేవకుల ముగింపు శిక్షణా శిబిరంలో మాట్లాడుతూ ఆయన  ఆర్ఎస్ఎస్ దేశంలో నైతిక, సాంస్కృత

    జైళ్లల్లో గోశాలలు ఏర్పాటు చేయాలి…ఆర్ఎస్ఎస్ చీఫ్

    December 8, 2019 / 11:21 AM IST

    దేశ వ్యాప్తంగా ఉ‍న్న జైళ్లలో గోశాలలను ప్రారంభించాలని ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగత్‌ అన్నారు. ఆవుల ఆలనాపాలనా చూడడం వల్ల ఖైదీల మెదళ్లు, మనసులలో క్రూరత్వం తగ్గుతుందని భగవత్ తెలిపారు. శనివారం(డిసెంబర్-7,2019) పూణెలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్

    మూకదాడులు మన సంస్కృతి కాదు…RSS ఛీఫ్ భగవత్

    October 8, 2019 / 08:47 AM IST

    మూకదాడులు భారత సంస్కృతి కాదని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. మూకదాడులు సహా హింస ఏరూపంలో ఉన్నా అది గర్హనీయమని, మూకదాడుల పదం ఎంతమాత్రం భారత్‌కు పొసగదని భగవత్ అన్నారు. మూకదాడులు పరాయి సంస్కృతి అని అన్నారు. మూకదాడులు వంటి కొన్ని సామాజిక హి

    మోడీ సర్కార్ పై RSS విమర్శలు..2025లోనే రామమందిర నిర్మాణం

    January 18, 2019 / 11:06 AM IST

    నరేంద్రమోడీ ప్రభుత్వ పనితీరుపై ఆరెస్సెస్ మరోసారి విమర్శలు గుప్పించింది. అయోధ్యలో రామమందిర నిర్మాణం, సరిహద్దుల్లో సైనికులు ప్రాణాలు కోల్పోడం అనే రెండు ప్రధాన అంశాల్లో మోడీ సర్కార్ పై విమర్శలు గుప్పించింది. అయోధ్యలో రామమందిర నిర్మాణం ఆలస్