Mohd Bangi

    శిథిలాల కింద 18 గంటలు..సురక్షతంగా బయటపడిన బాలుడు

    August 26, 2020 / 10:05 AM IST

    మహారాష్ట్రలో కుప్పకూలిన భవంతి శిథిలాల కింద చిక్కుకపోయన నాలుగేళ్ల బాలుడిని 18 గంటల అనంతరం రక్షించాయి. దీనికి సంబంధించిన ఓ ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రాయ్ ఘడ్ జిల్లాలో మహద్ ప్రాంతంలో ఐదంతస్తుల భవనం కుప్పకూలిన సంగతి తెలిసిందే. సో�

10TV Telugu News