money laundering racket

    కోట్ల పన్ను ఎగ్గొట్టారు : రూ.20వేల కోట్ల హవాలా రాకెట్

    February 12, 2019 / 01:38 PM IST

    దేశ రాజధాని ఢిల్లీలో కోట్ల విలువైన హవాలా రాకెట్ గుట్టురట్టు అయింది. మనీ లాండరింగ్ రాకెట్ నిర్వాహకులపై ఐటీ శాఖ కొరడా ఝళిపించింది. ఐటీ దాడుల్లో దాదాపు రూ.20వేల కోట్ల రూపాయల విలువైన ఆర్థిక అక్రమాలు వెలుగులోకి వచ్చాయి.

10TV Telugu News