Home » Monkeypox Case
ప్రాణాంతక మంకీపాక్స్ పై కేంద్రం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను అప్రమత్తం చేసింది. మంకీపాక్స్ వైరస్ లక్షణాలు కలిగిన వారిని
కరోనా వైరస్ వ్యాప్తితో చైనా అతలాకుతలం అయింది. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు చైనా ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది.
యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో మంకీపాక్స్ కేసులు అల్లకల్లోల్లాన్ని సృష్టిస్తున్నాయి. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించినట్లు హెల్త్ సెక్రటరీ గురువారం వెల్లడించారు. వైరస్ ను ఎదుర్కోవడానికి అదనపు నిధులు, పర�
దేశంలో మంకీపాక్స్ వ్యాధి విస్తరిస్తోంది. ఇప్పటికే ఎనిమిది మందికి మంకీపాక్స్ సోకగా, ఓ వ్యక్తి మరణించాడు. ముఖ్యంగా కేరళ రాష్ట్రంలో ఈ వ్యాధి తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది.
దేశంలో మంకీపాక్స్ కేసులు పెరిగిపోతోన్న వేళ దీనిపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఇవాళ రాజ్యసభలో మాట్లాడారు. మంకీపాక్స్ గురించి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి మంకీప
ప్రపంచ దేశాలను మంకీపాక్స్ భయపెడుతోంది. రోజురోజుకు వైరస్ వ్యాప్తి పెరుగుతుండటంతో టీకా తయారీకి సీరం ఇనిస్టిట్యూట్ ప్రయత్నాలు మొదలు పెట్టింది. అయితే ఈ వ్యాక్సిన్ ఎప్పుడు అందుబాటులో వస్తుంది, అందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలా అనే అంశాలను సంస్థ సీఈ�
తెలంగాణలోని కామారెడ్డిలో ఓ వ్యక్తిలో మంకీపాక్స్ లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. ఆ వ్యక్తి రీసెంట్గా కువైట్ నుంచి కామారెడ్డికి వచ్చినట్లుగా తెలిసింది. గవర్నమెంట్ ఫీవర్ హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఢిల్లీలో విదేశాలకు వెళ్లకపోయినప్పటికీ 31 ఏళ్ల వ్యక్తిలో తొలి మంకీపాక్స్ కేసు నమోదైంది. దీంతో ఇండియాలో నాలుగో మంకీపాక్స్ నమోదైనట్లు రికార్డులు చెబుతున్నాయి. గతంలో మూడు కేసులు కేరళలో నమోదయ్యాయి.
ప్రపంచ దేశాలను మంకీపాక్స్ భయపెడుతోంది. రోజురోజుకు మంకీపాక్స్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా 16వేల మంకీపాక్స్ కేసులు నమోదైయినట్లు WHO (ప్రపంచ ఆరోగ్య సంస్థ) తెలిపింది. కేసులు పెరుగుతుండటంతో ఈ వ్యాధిని గ్లోబల్ హెల్త్ ఎమ
దేశంలో మూడవ మంకీపాక్స్ కేసు నమోదైంది. కేరళ రాష్ట్రంలో 35ఏళ్ల వ్యక్తికి ఆ వైరస్ సోకింది. జూలై 6న యూఏఈ నుంచి కేరళ రాష్ట్రంలోని మల్లపురం వచ్చిన వ్యక్తిలో మంకీపాక్స్ లక్షణాలు కనిపించాయి. అతడు తీవ్ర జ్వరంతో బాధపడుతున్న క్రమంలో మ