Home » Monkeypox cases in india
దేశంలో మంకీపాక్స్ వ్యాధి విస్తరిస్తోంది. ఇప్పటికే ఎనిమిది మందికి మంకీపాక్స్ సోకగా, ఓ వ్యక్తి మరణించాడు. ముఖ్యంగా కేరళ రాష్ట్రంలో ఈ వ్యాధి తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది.
దేశంలో మంకీపాక్స్ వ్యాప్తి పై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా మంగళవారం పార్లమెంట్లో మాట్లాడారు. మంకీపాక్స్ కేసు దేశంలో కొత్త వ్యాధి కాదని అన్నారు. అయితే ఈ వ్యాధి వ్యాప్తి చెందకుండా కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంట
ప్రపంచ దేశాలను మంకీపాక్స్ భయపెడుతోంది. రోజురోజుకు వైరస్ వ్యాప్తి పెరుగుతుండటంతో టీకా తయారీకి సీరం ఇనిస్టిట్యూట్ ప్రయత్నాలు మొదలు పెట్టింది. అయితే ఈ వ్యాక్సిన్ ఎప్పుడు అందుబాటులో వస్తుంది, అందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలా అనే అంశాలను సంస్థ సీఈ�
ప్రపంచ దేశాలను మంకీపాక్స్ భయపెడుతోంది. రోజురోజుకు మంకీపాక్స్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా 16వేల మంకీపాక్స్ కేసులు నమోదైయినట్లు WHO (ప్రపంచ ఆరోగ్య సంస్థ) తెలిపింది. కేసులు పెరుగుతుండటంతో ఈ వ్యాధిని గ్లోబల్ హెల్త్ ఎమ
దేశంలో మూడవ మంకీపాక్స్ కేసు నమోదైంది. కేరళ రాష్ట్రంలో 35ఏళ్ల వ్యక్తికి ఆ వైరస్ సోకింది. జూలై 6న యూఏఈ నుంచి కేరళ రాష్ట్రంలోని మల్లపురం వచ్చిన వ్యక్తిలో మంకీపాక్స్ లక్షణాలు కనిపించాయి. అతడు తీవ్ర జ్వరంతో బాధపడుతున్న క్రమంలో మ
విజయవాడలో ఓ చిన్నారికి మంకీపాక్స్ వ్యాధి లక్షణాలు ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. దుబాయి నుంచి వచ్చిన కుటుంబంలోని చిన్నారి శరీరంపై దద్దుర్లు రావడంతో మంకీపాక్స్ కేసుగా వైద్యులు భావిస్తున్నారు.
దేశంలో తొలి మంకీపాక్స్ కేసు నమోదు కావటంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో మంకీపాక్స్ టెస్టులు చేసేందుకు సిద్ధమైంది. రాష్ట్రంలో మంకీపాక్స్ మహమ్మారి వ్యాప్తి చెందకుండా వైద్య శాఖ ఆధ్వర్యంలో చర
మంకీపాక్స్ వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. రోజురోజుకు ఈ వైరస్ వ్యాప్తి పెరుగుతుండటంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. మే 13 నుంచి జూన్ 2వ తేదీ దాకా 27 దేశాల్లో 780 మంకీపాక్స్ కేసులు నిర్ధారణ అయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) ప్రకట�