Home » month
ప్రతి ప్రీ-బుకింగ్తో భారతదేశంలో త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా అసలైన పర్యావరణ అనుకూల మోటర్బైకింగ్ను వేగవంతం చేయాలనే అచంచలమైన నిబద్ధతను MATTER చూపుతుంది.
చేసే ఉద్యోగం మానివేసి చెత్త ఏరుకుంటు సెలబ్రిటీ అయిపోయింది ఓ మహిళ. చెత్త ఏరుకుంటూ నెలకు రూ.3లక్షలు సంపాదిస్తు సెలబ్రిటీ కూడా అయిపోయింది.
krishna river management board : కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఇవాళ భేటీ కానుంది. తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలజగడాలు, నీటి పంపకాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనుంది. హైదరాబాద్లో జరగనున్న ఈ సమావేశంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఇంజనీర్ ఇన్ చీఫ్లూ పాల్గొననున�
LRS deadline : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎల్ఆర్ఎస్ గడువును పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2020, అక్టోబర్ 13వ తేదీ మంగళవారం ప్రారంభమయ్యే శాసనసభా సమావేశాల్లో ఈ విషయంపై సీఎం కేసీఆర్ మాట్లాడనున్నారని సమాచారం. 2020, అక్టోబర్ 15 గడువును మరో నెల �
కాన్పూర్లో 8 మంది పోలీసులను చంపిన కేసుతో పాటు అనేక కిడ్నాప్లు, మర్డర్ల కేసులో నిందితుడైన గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే ను జూలై 10న ఉత్తరప్రదేశ్ పోలీసులు ఎన్కౌంటర్ చేసిన విషయం తెలిసిందే. వికాస్ దుబే ఎన్కౌంటర్ జరిగినప్పటికీ ఈ కేసులో మరిన్ని �
తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ ను పొడిగించింది ప్రభుత్వం. మరో నెల రోజులు అంటే జూలై 31వ తేదీ వరకు లాక్డౌన్ను పొడిగిస్తూ ప్రభుత్వం బుధవారం(జూల్ 1,2020) ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా కంటైన్మెంట్ జోన్లలో మాత్రమ
పెన్షనర్లకు గుడ్ న్యూస్ వినిపించారు సీఎం జగన్. ఏప్రిల్ నెలలో పూర్తి పెన్షన్ చెల్లించాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. అన్ని రకాల పెన్షనర్లకు ఏప్రిల్ పూర్తి స్థాయిలో పెన్షన్ చెల్లించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ�
త్వరలో రాబోయే కొత్త సంవత్సరం లో తేదీ వేసేటప్పుడు జాగ్రత్తలు వహించాలని నిపుణులు సూచిస్తున్నారు. కొత్త సంవత్సరం తేదీ కొన్ని చిక్కులు తెచ్చిపెట్టే అవకాశం ఉంది. చెక్కులు, డాక్యుమెంట్లు రాసేటప్పుడు జాగ్రత్తగా ఉండకపోతే పరిస్ధితి తారుమారయ్యే అ
ఆర్టీసీ కార్మికులపై సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. ఆర్టీసీని లాభాల్లోకి తెస్తే సింగరేణి తరహాలో బోనస్లు ఇస్తామని వెల్లడించారు. 52 రోజుల సమ్మె కాలానికి వేతనాలు ఇస్తామని ప్రకటించారు. సెప్టెంబర్ నెల జీతాన్ని డిసెంబర్ 02వ తేదీ సోమవారం చెల�
వనపర్తి : మిషన్ భగీరథ అద్భుతమైన పథకమని.. నెల రోజుల్లో పూర్తవుతుందని సీఎం కేసీఆర్ అన్నారు. పాలమూరు ప్రాజెక్టు పూర్తి చేసి 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెప్పారు. గద్వాలలో గట్టు లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేస్తామన్నారు. ఆర్డీఎస్ కాలువ కింద �