Home » MOON LANDING
చంద్రయాన్-3 లో ఏం పరిశోధిస్తారు..? ఇస్రో లక్ష్యమేంటి..?
ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రయోగం విజయవంతమవుతుందనుకున్న తరుణంలో వాయిదా పడింది. అర్ధరాత్రి 1:53నిమిషాలకు చంద్రయాన్-2 సిగ్నల్స్ అందకుండా పోయాయి. ప్రధాని నరేంద్ర మోడీ నుంచి సామాన్యులు సైతం కన్నార్పకుండా ఎదురుచూస్తున్న సమయంలో సిగ్నల్ కోల్పోవ�
కొన్ని నెలల పాటు పడిన శ్రమ.. 130కోట్ల మంది ఆశ.. వేల మంది శాస్త్రవేత్తల ప్రయోగం ఇంకా కొన్ని క్షణాల్లో నెరవేరబోతుందనగా చివరి ఘట్టంలో అనూహ్య ఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రయోగంలోనే అంతర్భాగమైన ల్యాండర్ విక్రమ్తో కమ్యూనికేషన్ తెగిపోయిందని ఇస్రో ప్�
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన చంద్రయాన్ -2 ప్రయాణం చివరి ఘట్టానికి చేరుకుంది. ల్యాండర్ విక్రమ్.. చంద్రుడిపై పాదం మోపడానికి సమయం ఆసన్నమైంది. సెప్టెంబర్ 6వ తేదీ శుక్రవారం అర్థరాత్రి దాటిన తర్వాత ఈ చారిత్రక ఘట�