Home » moratorium
Lakshmi Vilas Bank under moratorium : దేశంలో ప్రైవేట్ యాజమాన్యంలో నిర్వహిస్తున్న లక్ష్మీ విలాస్ బ్యాంక్ ఖాతాదారులకు రిజర్వ్ బ్యాంక్ షాకిచ్చింది. గత మూడేళ్లుగా బ్యాంకు ఆర్ధిక పరిస్ధితి బాగుండక పోవటం, స్ధిరమైన క్షీణత కారణంగా డిసెంబర్ 16 వరకు తాత్కాలిక మారటోరియం వి
compound interest waiver : రుణదారులకు గత వారం కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పిన విషయం తెలిసిందే. మారటోరియం కాలానికి రుణాలపై చక్రవడ్డీ మాఫీ చేస్తూ కేంద్రం కీలక ప్రకటన చేసింది. రుణగ్రహితల్లో మారటోరియం కాలానికి రూ.2 కోట్ల వరకు ఉన్న రుణాలపై చక్రవడ్డీ మాఫీ చే�
కరోనా కాలంలో లోన్లు తీసుకున్న వారికి moratorium ఫెసిలిటీ ఇచ్చి గుడ్ న్యూస్ చెప్పింది. ఈ వడ్డీ విషయంలో మరో మంచి వార్త కేంద్రం నుంచి బయటకు వచ్చింది. తీసుకున్న రుణాలకు సంబంధించిన వడ్డీపై వడ్డీ(చక్రవడ్డీ)ని మాఫీ చేసే దిశగా కేంద్రం అడుగులు వేస్తున్నట�
Moratorum Issue : కరోనా నేపథ్యంలో విధించిన మారటోరియం (Moratorium) సమయంలో రుణాలపై వడ్డీ మాఫీపై ఇంకా క్లారిటీ రావడం లేదు. దీనిపై దాఖలైన పిటిషన్లపై విచారణ మరోసారి వాయిదా పడింది. 2020, అక్టోబర్ 05వ తేదీన సుప్రీంలో విచారణ జరిగింది. జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలో వాదనలు
Credit Score : మారటోరియం వడ్డీ.. వడ్డీపై వడ్డీ సంగతి పక్కనబెడితే.. కేంద్రం మార్చి నెలలోనే ఈ ఆరు నెలలూ కూడా బకాయిలు చెల్లించని కంపెనీలు కానీ వ్యక్తులు కానీ.. డిఫాల్టర్లుగా ప్రకటించవద్దని ఆర్బిఐ ద్వారా బ్యాంకులకు సూచించింది.. మరోవైపు సుప్రీంకోర్టులో ప
EMI Moratorium : కరోనా కష్టకాలంలో మారటోరియంపై కేంద్ర ప్రభుత్వ శుభవార్త చెప్పబోతుందా? అంటే అలాంటి అవకాశాలు ఉన్నాయనే మాట వినిపిస్తోంది. తీసుకున్న రుణాలపై వడ్డీలను కేంద్రం రద్దు చేస్తే.. రుణగ్రహీతలకు భారీ ఊరట లభించినట్టే..? కరోనా కాలంలో వివిధ వర్గాల రుణ�
Moratorium : మారటోరియం (Moratorium) సమయంలో వడ్డీపై వడ్డీ మాఫీ అంశంపై కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. రుణ గ్రహీతలకు ఊరటనిచ్చేలా సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఫైల్ చేసింది కేంద్రం. మారటోరియంలో వడ్డీపై వడ్డీ వదులుకొనేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని వెల్లడించింది. �
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐలో లోన్ తీసుకున్నారా? అయితే మరోసారి EMI కట్టనవసరం లేదు.. మారటోరియం కింద ఎస్బీఐ కొత్త డిజిటల్ ప్లాట్ ఫాం తీసుకొస్తోంది. ఈ ప్లాట్ ఫాం ద్వారా లోన్ తీసుకున్నవారు లోన్ రిస్ట్రక్చరింగ్ కోసం అప్లయ్ చేయొచ్చు.. అందరికి
కరోనా వైరస్ మహమ్మారి సమయంలో మారటోరియంపై చెల్లించే వడ్డీలపై బ్యాంకులు రుణదారులను వేధించరాదంటూ సుప్రీంకోర్టుకు పిటిషనర్ తెలిపారు. మారటోరియం వ్యవధిలో వాయిదాపడిన ఈఎంఐలపై బ్యాంకులు వడ్డీ వసూలు చేయడాన్ని ప్రస్తావించారు. బ్యాంకులు రుణాల పునర
కరోనా దెబ్బకి కోట్లాది మంది ఉపాధి కోల్పోయారు. భారీ సంఖ్యలో ఉద్యోగాలూ ఊడాయి. కొన్ని సంస్థలు 50, 70, 80 శాతం జీతాలు మాత్రమే చెల్లిస్తున్నాయి. ఇక, వ్యాపారాలు కూడా ఆశాజనకంగా సాగడం లేదు. దీంతో ఆర్థిక సమస్యలతో ప్రజలు సతమతం అవుతున్నార�