Home » Morbi
ఒరెవా సంస్థ మేనేజర్ దీపక్ పరేఖ్ స్పందిస్తూ... బ్రిడ్జి కూలిన ఘటనలో తమ తప్పేమీ లేదని అదంతా దైవ సంకల్పమని అన్నారు. అదో దురదృష్టకర ఘటన అని, ఇటువంటి ప్రమాదం జరగకుండా ఉండాల్సిందని చెప్పుకొచ్చారు. చివరకు ఈ కేసులో నలుగురు నిందితులను పోలీస్ కస్ట�
గుజరాత్ లోని మోర్బి జిల్లాలో కేబుల్ బ్రిడ్జి కూలిన ప్రదేశాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేడు సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలో ఇన్నాళ్లు సమస్యల వలయంగా ఉన్న అక్కడి ప్రభుత్వ ఆసుపత్రిని రాత్రికి రాత్రే బాగుచేసే ప్రయత్నాలు చేశారు. రోగుల సమస్య�
గుజరాత్లో కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటన జరిగిన ప్రాంతాన్ని ప్రధాని మోదీ మంగళవారం పరిశీలిస్తారు. ఈ మేరకు ప్రమాద స్థలాన్ని పరిశీలించడంతోపాటు, బాధిత కుటుంబాల్ని కూడా మోదీ పరామర్శిస్తారు.
గుజరాత్ లో ఘోర విషాదానికి కారణమైన మోర్బీలో కేబుల్ బ్రిడ్జి 143 ఏళ్ల క్రితం మచ్చూ నదిపై నిర్మించారు. ఈ వంతెనను 1879 ఫిబ్రవరి 20న బాంబే గవర్నర్ రిచ్చర్డ్ టెంపుల్ ప్రారంభించారు.
గుజరాత్లో కేబుల్ బ్రిడ్జి కూలిపోయింది. దీంతో పలువురు నదిలో పడిపోయారు. ఈ ఘటనలో చాలా మందికి గాయాలైనట్లు సమాచారం. ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Inspiration farmer : గుజరాత్లోని మోర్బీలో విజయ్ భాయ్ సీతాపారా అనే యువ రైతు కరోనా రోగుల కోసం చేస్తున్న పనికి అందరూ ప్రశంసిస్తున్నారు. హద్మతీయ గ్రామంలో… విజయ్ భాయ్ సీతాపారాకు ఓ చిన్న నిమ్మతోట ఉంది. ఈ తోటలో 40 వరకూ నిమ్మ చెట్లున్నాయి. ఆ చెట్లనుంచి ప్రతీరోజ
ప్రధాని నరేంద్ర మోడీని భగవంతుడిలా కొలుస్తున్నారు. అంతేకాదు దేవుడికి చేసినట్లుగానే నిత్యం పూజలు చేస్తు మంగళహారతులిస్తున్నారు. మోడీ స్వంత రాష్ట్రమైన గుజరాత్ లోని వందలాది కుటుంబాల వారు మోడీని పూజిస్తున్నారు. Also Read : చిచ్చు పెట్టిన కుక్క : మ
బీజేపీ నేతలు వివాదాల్లో చిక్కుకోవటం సర్వసాధారణం. ప్రజలకు ఆదర్శంగా నిలవాల్సింది పోయి చీఫ్ గా బిహేవ్ చేస్తు..విమర్శలను ఎదర్కొంటున్నారు కొందరు నేతలు. ఈ క్రమంలో డ్యాన్సర్తో స్టేజీపై చిందులేసిన ఓ బీజేపీ ఎమ్మెల్యే వివాదంలో చిక్కుకున్నారు. ర�