Home » Morris
Sanju Samson- ఐపీఎల్ 2021లో ప్రతీ మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. లేటెస్ట్గా ఢిల్లీకి, రాజస్థాన్కి మధ్య జరిగిన మ్యాచ్ కూడా చివరి బంతివరకు సాగింది. ఈ మ్యాచ్లో ఆల్రౌండర్ క్రిస్ మోరీస్ చెలరేగి ఆడాడు. క్రిస్ మోరిస్ని ఈ ఏడాది వేలంలో రాజస్థాన్ రాయల్స్(ఆర్�
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 14 వ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు తొలి మ్యాచ్లో ఓడినప్పటికీ, కొత్త కెప్టెన్ సంజు శాంసన్ మాత్రం బలమైన కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. పంజాబ్ కింగ్స్పై 222 లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో శాంసన్.. 119 పరుగులు చేసినా.. జట్టును గెల�
Rajasthan vs PBKS, 4th Match – ఇండియన్ ప్రీమియర్ లీగ్ 14వ సీజన్లో రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడు రాజస్థాన్ రాయల్స్ తరపున అరంగేట్రం చేయనున్నాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా దక్షి�