-
Home » MoS Railways
MoS Railways
కరోనాతో కేంద్ర మంత్రి మరణం
September 23, 2020 / 09:18 PM IST
రైల్వేస్ సురేశ్ అంగడీ కొవిడ్-19తో బుధవారం కొవిడ్ కారణంగా తుది శ్వాస విడిచారు. 65ఏళ్ల వయస్సున్న ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. సెప్టెంబర్ 11న సురేశ్ అంగడీ కరోనా పాజిటివ్ గా తేలింది. AIIMSలో చికిత్స తీసుకుంటున్న ఆయన బుధవారం ప్రాణాలు వది�
కేంద్ర మంత్రి.. ఆందోళన చేస్తే షూట్ చేయమనడానికి కారణమిదే!
December 18, 2019 / 04:45 AM IST
పౌరసత్వ చట్టంపై దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలపై రైల్వే మంత్రి సురేశ్ అంగడీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చట్టంపై ఆందోళన చేస్తూ కనిపిస్తే స్పాట్ లో షూట్ చేసేయమని ఆదేశాలిస్తున్నట్లు చెప్పారు. ‘ఓ మంత్రిగా చెప్తున్నా. ఆందోళన చేస్తూ కనిపి�