Home » mosque bombing
అఫ్ఘానిస్థాన్ మరోసారి బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది.కుందుజ్ ప్రావిన్స్ లోని మసీదుపై ఉగ్రవాదులు బాంబులతో విరుచుకుపడ్డారు. ఈ పేలుళ్లలో 33మంది మరణించారు. మరో 45 మంది వరకు తీవ్ర గాయాలపాలయ్యారు.