Home » Mother Kills Daughter
తమిళనాడులో పరువు హత్య వెలుగు చూసింది. తన కూతురు వేరు కులానికి చెందిన వ్యక్తిని ప్రేమిస్తోందని ఆమెను హత్య చేసింది తల్లి. అనంతరం ఆమె కూడా ఆత్మహత్యాయత్నం చేసింది.
ఆకాశానికి నిచ్చెనలు వేస్తున్న ఈ రోజుల్లోనూ ఇంకా మూఢనమ్మకాలు రాజ్యమేలుతున్నాయి. అంధ విశ్వాసాలతో ఆటవికంగా వ్యవహరిస్తున్నారు. దోషాల పేరుతో ప్రాణాలు తీసేస్తున్నారు. ఓ కన్నతల్లి దారుణానికి ఒడిగట్టింది. నెలల పసికందుని కిరాతకంగా చంపేసింది. తనక
తెలంగాణలోని వనపర్తి జిల్లా కొత్తకోట మండలం పాలెంలో దారుణం జరిగింది. తన సొంత కూతురును కత్తితో పొడిచి అనంతరం తల్లి ఆత్మహత్య చేసుకుంది. తన తొమ్మిదేళ్ల కూతురు సింధును తల్లి కత్తితో పొడిచి చంపింది. అనంతరం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ