-
Home » move
move
Mekapati Gautam Reddy : నేడు నెల్లూరుకు మేకపాటి గౌతమ్ రెడ్డి భౌతిక కాయం
హెలికాప్టర్ లో గౌతమ్ రెడ్డి పార్థివ దేహంతో తల్లి, భార్య వెళ్లనున్నారు. ఇప్పటికే గౌతమ్ రెడ్డి తండ్రి రాజమోహన్ రెడ్డి నెల్లూరుకు బయలు దేరారు.
Ancient Vessel : 4,600 ఏళ్ల నాటి బోటు.. అతికష్టం మీద మ్యూజియంకి
సుదీర్ఘకాలంగా ఈజిప్ట్ లోని గిజా పిరమిడ్ల పక్కన ఉంటున్న ఒకప్పటి ఈజిప్ట్ రాజు "కుఫు"వాడిన పురాతన మరియు అతి పెద్ద చెక్క పడవని అతికష్టంమీద సమీపంలోని పెద్ద మ్యూజియానికి తరలించబడిందని శనివారం ఈజిప్ట్ అధికారులు తెలిపారు.
Tractor Moved : డ్రైవర్ లేకుండానే దూసుకెళ్లిన ట్రాక్టర్
సాధారణంగా ఏదైనా వాహనం నడవాలంటే డ్రైవర్ డ్రైవ్ చేయాలి. అయితే మెదక్ జిల్లాలో మాత్రం డ్రైవర్ లేకుండానే ఓ ట్రాక్టర్ దూసుకెళ్లింది.
Finland to India : 9 దేశాలు దాటి..ఫిన్లాండ్ To ఇండియాకు సరుకు తరలింపు..రవాణా చరిత్రలోనే కొత్త అధ్యాయం..
రవాణా చరిత్రలోనే ఇదో కొత్త అధ్యాయానికి శ్రీకారం. 9 దేశాలు దాటి..ఫిన్లాండ్ To ఇండియాకు సరుకు తరలింపు జరుగుతోంది. ఫిన్లాండ్ నుంచి ఇండియాకు సరుకు రవాణా చేయటం ఇప్పుడు చాలా తక్కువ ఖర్చుతో..చాలా తక్కువ సమయంలోనే జరిగుతోంది.
Oxygen Tanker : ఆక్సిజన్ ట్యాంకర్ తరలించేందుకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు
ఆక్సిజన్ సరఫరాలో ఆలస్యంగా కారణంగా కరోనా బాధితుల ప్రాణాలు పోతున్న ఘటనలు ఎన్నో చూస్తున్నాం. ఆక్సిజన్ ట్యాంకర్లు సరైనా సమయానికి ఆస్పత్రులకు చేరుకోకపోవడం వల్ల కరోనా పేషెంట్లు అల్లాడిపోతున్నారు.
డ్రాగన్ కు Samsung ఝలక్ : చైనాలోని ముఖ్యమైన ప్రొడక్షన్ యూనిట్ భారత్ కు తరలింపు
Samsung to move key production unit from China to Noida సౌత్ కొరియా టెక్ దిగ్గజం “శామ్సంగ్” చైనాకు గట్టి షాక్ ఇచ్చింది. చైనాలోని తమ “మొబైల్, ఐటీ డిస్ప్లే” ప్రొడక్షన్ యూనిట్ ను భారత్ లోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని నోయిడాకి తరలించిందేందుకు శామ్సంగ్ సిద్ధమైంది. ఈ విషయ
జలదిగ్బంధంలో గ్రామం…వృద్ధుడి మృతదేహాన్ని తరలించేందుకు ఎన్ని కష్టాలో?!
కరీంనగర్ జిల్లాలో కుండపోత వర్షం కురుస్తోంది. నీటి ప్రవాహానికి కొన్ని చోట్ల కల్వర్టులు, రహదారులు కొట్టుకుపోవడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాల కారణంగా చెరువులు నిండటంతో సైదాపూర్ మండలం జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది. దీంతోప
తెలంగాణ నుంచి ఏపీకి అక్రమంగా మద్యం తరలిస్తున్న పోలీసులు, ఎక్సైజ్ సిబ్బంది.. రూ.5లక్షల విలువైన లిక్కర్ బాటిళ్లు స్వాధీనం
పశ్చిమగోదావరి జిల్లాలో భారీగా మద్యం పట్టుబడింది. తెలంగాణ నుంచి ఏపీకి అక్రమంగా తరలిస్తున్న మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రూ.5లక్షల విలువైన మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకుని, ముగ్గురిని అరెస్టు చేశారు. అయితే మద్యం తరలిస్తున
మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు 14 రోజుల రిమాండ్..మచిలీపట్నం సబ్ జైలుకు తరలింపు
టీడీపీ నేత మేక భాస్కర్ రావు హత్య కేసు మాజీ మంత్రి, టీడీపీ నేత కొల్లు రవీంద్ర మెడకు చుట్టుకుంది. రవీంద్రను పోలీసులు మెజిస్ట్రేట్ ముందు హాజరు పర్చారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాదనలు విన్న రెండో అదనపు జుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కొల్
గర్భిణిని తరలించిన 102 వాహన డ్రైవర్కు కరోనా పాజిటివ్
యాదాద్రి భునగిరి జిల్లాలో గర్భిణిని తరలించిన 102 వాహనం డ్రైవర్ కు కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో ఆ గర్భిణిని క్వారంటైన్ కు తరలించారు. గర్బిణి తీవ్ర భయాందోళనకు గురవుతోంది. వివరాల్లోకి వెళ్తే బొమ్మలరామారం మండలం గోవింద్ తండాకు చెందిన గర్భిణి �