-
Home » MP Ayodhya Ramireddy
MP Ayodhya Ramireddy
Tirumala : తిరుమలలో తరిగొండ వెంగమాంబ ధ్యాన మందిరం నిర్మాణానికి భూమిపూజ
April 29, 2022 / 11:37 AM IST
దాత అయోధ్యరామిరెడ్డి సహకారంతో ధ్యాన మందిరం నిర్మాణం జరుగనుందని తెలిపారు. 11,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిత్యం 360 మంది కూర్చొని ధ్యానం చేసే విధంగా ధ్యాన మందిరం నిర్మాణం జరుగనుందని పేర్కొన్నారు.