Home » MP Ayodhya Ramireddy
దాత అయోధ్యరామిరెడ్డి సహకారంతో ధ్యాన మందిరం నిర్మాణం జరుగనుందని తెలిపారు. 11,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిత్యం 360 మంది కూర్చొని ధ్యానం చేసే విధంగా ధ్యాన మందిరం నిర్మాణం జరుగనుందని పేర్కొన్నారు.