Home » MP Kakoli Ghosh Dastidar
సోమవారం పార్లమెంట్లో అధిక ధరలపై వాడీవేడి చర్చ జరిగింది. ఈ సందర్భంగా టీఎంసీకి చెందిన ఎంపీ కకోలి ఘోష్ డాస్టిదర్ మాట్లాడుతూ మోదీ ప్రభుత్వాన్ని అధిక ధరలపై ప్రశ్నిస్తున్నారు. ఇంతలో ఆమె పక్కన కూర్చున్న........
తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మహిళా ఎంపీ ధరల పెరుగుదలపై వినూత్నంగా నిరసన తెలిపారు. ఎల్పీజీ సిలిండర్ ధరల పెంపునకు వ్యతిరేకంగా పచ్చి వంకాయను పార్లమెంట్కు తీసుకొచ్చారు.