-
Home » MP Mithun Reddy Warns Nara Lokesh
MP Mithun Reddy Warns Nara Lokesh
MP Mithun Reddy : టీడీపీకి ఈసారి 23 సీట్లు కూడా రావు, చంద్రబాబు పాపాల గురించి ఎన్టీఆర్ స్వయంగా చెప్పారు-మిథున్ రెడ్డి
March 12, 2023 / 09:44 PM IST
టీడీపీ నేత నారా లోకేశ్ తన పాదయాత్రలో వైసీపీ నేతలను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని ఆ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి మండిపడ్డారు. ఇకపై అలా చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. గత ఎన్నికల్లో టీడీపీకి కేవలం 23 సీట్లు మాత్రమే వచ్చాయన్న మిథున్ రెడ్�