-
Home » MP MVV Satyanarayana
MP MVV Satyanarayana
విజయసాయిరెడ్డి కన్నా నువ్వే ఎక్కువ నొక్కేశావని ఆయనే చెప్పారు.. నువ్వు భూ భక్షకుడవు..
February 17, 2024 / 01:25 PM ISTదస్పల్ల భూకబ్జాల్లో విజయసాయిరెడ్డి కన్నా నువ్వే ఎక్కువ నొక్కేశావని ఆయనే స్వయంగా చెప్పారు. వైజాగ్ భూ కుంభకోణాల్లో వున్న వ్యక్తివి నువ్వు.
ఎమ్మెల్సీ వంశీ యాదవ్పై విశాఖ ఎంపీ ఫిర్యాదు
February 16, 2024 / 02:41 PM ISTఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్పై విశాఖపట్నం ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఎంవీపీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
వంశీ ఖబద్దార్.. రంగాను ఏవిధంగా హత్య చేశారో బయటపెడతా.. విశాఖ ఎంపీ కామెంట్స్
February 16, 2024 / 01:41 PM ISTకాపు నేత వంగవీటి రంగా హత్య కేసులో వెలగపూడి నిందితుడు. రంగాను ఏవిధంగా హత్య చేశారో బయటపెడతా.
Visakha East: విశాఖ తూర్పు నియోజకవర్గంపై వైసీపీ స్పెషల్ ఫోకస్.. ఎమ్మెల్యేగా ఎంపీకి చాన్స్!
September 25, 2023 / 02:07 PM ISTవిశాఖ తూర్పు నియోజకవర్గం ఓటర్లు తీర్పు ఈ సారి తనకు అనుకూలంగా మార్చుకోవాలని అనుకుంటోంది అధికార వైసీపీ.. గత మూడు ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి టీడీపీ జెండాయే ఎగురుతోంది.
MVV Satyanarayana : నీకంటే కేఏ పాల్ వెయ్యి రేట్లు బెటర్.. పవన్ కళ్యాణ్ పై ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఫైర్
August 13, 2023 / 02:05 PM ISTపవన్ కళ్యాణ్ రాష్ట్రానికి, విశాఖకు, ప్రజలకు ఏం చేయాలనుకుంటున్నాడో దమ్ముంటే చెప్పాలని సవాల్ చేశారు. పవన్ కళ్యాణ్ మాటల్లో ఆవేశం, యాక్టింగ్ తప్ప ఏమీ లేదని విమర్శించారు.
Buddha Venkanna : కిడ్నాప్ కేసు ఓ డ్రామా
June 17, 2023 / 09:21 PM ISTకిడ్నాప్ కేసు ఓ డ్రామా
Andhra pradesh : కిడ్నాప్ అయిన ఎంపీ కుమారుడు, భార్య, ఆడిటర్ జీవీ సేఫ్ .. కొద్ది గంటల్లోనే నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
June 15, 2023 / 01:36 PM ISTవిశాఖలో కలకలం రేపిన వైసీపీ ఎంపీ ఎవివి సత్యనారాయణ భార్య, కుమారుడు, ఆడిటల్ జీవీ కిడ్నాప్ సుఖాంతమైంది. ఎంపీ, భార్య,కుమారుడు, ఆడిటర్ జీవి సురక్షితంగా విడిపించారు పోలీసులు. వారు ముగ్గురు క్షేమంగా ఉన్నారని పోలీసులు…
Andhra pradesh : విశాఖలో కిడ్నాప్ కలకలం.. ఎంపీ భార్య, కుమారుడు కిడ్నాప్..?!
June 15, 2023 / 12:50 PM ISTవిశాఖలో కిడ్నాప్ కలకలం రేగింది. ప్రముఖ ఆడిటర్ మాజీ స్మార్ట్ సిటి చైర్మన్ గోపాలపురం ఇన్చార్జ్ జీవీ కిడ్నాప్ కావటంతో పాటు..విశాఖ ఎంపి ఎవివి సత్యనారాయణ కుమారుడు,అతని భార్య కూడా కిడ్నాప్ అయినవారిలో ఉన్నట్లుగా…
Visakha SP Vs MP: విశాఖలో ఎస్పీ వర్సెస్ ఎంపీ: భూకబ్జా వ్యవహారంపై వివరణ ఇచ్చిన ఇరువురు
March 29, 2022 / 02:34 PM ISTవిశాఖ నగరంలో ఇంటెలిజెన్స్ ఎస్సీ మధుకి చెందిన భూమిని ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కబ్జా చేశారంటూ గత రెండు రోజులుగా మీడియాలో వస్తున్న కథనాలపై నేడు ఇరువురు స్పష్టత ఇచ్చారు.