Home » MP
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జెండా ఎగురవేసిన ఓ దళిత సర్పంచ్ పై గ్రామ కార్యదర్శి పిడిగుద్దులతో దాడికి పాల్పడిన ఘటన జరిగింది.
మధ్యప్రదేశ్ భిండ్ జిల్లా జైల్లో గోడ కూలి 22మంది ఖైదీలు తీవ్రంగా గాయపడ్డారు. తెల్లవారుజామున కూలిన బ్యారక్ గోడ కూలిపోవటంతో గాయపడిన ఖైదీలను అధికారులు గ్వాలియర్ ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు.గాయపడిన ఖైదీల్లో కొందరి పరిస్థితి విషమ
టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. మీడియా సహకారంతోనే చంద్రబాబు ఇన్నాళ్లు రాజకీయాల్లో ఉండగలిగారని విజయసాయిరెడ్డి అన్నారు.
‘భారత్ లో జనాభా పెరగటానికి అమీర్ ఖాన్ లాంటివారే కారణం’ అంటూ మధ్యప్రదేశ్ బీజేపీ ఎంపీ సుధీర్ గుప్తా వివాదాస్ప వ్యాఖ్యలు చేశారు. మొదటిభార్యతో ఇద్దరు పిల్లల్ని కని..ఆమెకు విడాకులు ఇచ్చి రెండో భార్యగా కిరణ్ రావు ను వివాహం చేసుకుని ఆమెతో ఓ బిడ్డ�
మధ్యప్రదేశ్ లోని దంపతులు రెండు మామిడి చెట్లకు కాపాలాగా 12మంది కాపాలాదారులను, కుక్కలను పెట్టుకున్నారు. ఎందుకో తెలుసా అంతర్జాతీయ మార్కెట్లో దాదాపు రూ.2.7లక్షలు పలికే మామిడి రకం ఇది. మియాజాకీ అని పిలిచే ఈ మామిడి పండ్లు.. బంగ్లాదేశ్, ఇండోనేషియా, ఫి�
వ్యాక్సిన్ వేయించుకుంటే వారి ఫోన్లకు రీచార్జ్ చేయిస్తాను’అంటూ మధ్యప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే విష్ణు ఖత్రి ఈ వినూత్న ఆఫర్ ప్రకటన చేశారు. గతంలో ఎమ్మెల్యే విష్ణు ఖత్రీ తన అసెంబ్లీ నియోజక వర్గంలో కరోనా వ్యాక్సినేషన్ను ప్రోత్సహించడానికి న�
కరోనా థర్డ్ వేవ్ చిన్నపిల్లలకే ఎక్కువగా వస్తుందనే అంచనాలతో మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 12 ఏళ్ల లోపు వయస్సు పిల్లలున్న తల్లిదండ్రులకే ముందుగా వ్యాక్సిన్ వేయాలని నిర్ణయించింది.
ఓ మహిళ 5.1 కిలోల బరువుతో ఉన్న ఆడ శిశువుకు జన్మనిచ్చింది. దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 5 కిలోలకు పైగా బరువు శిశువు జన్మించడం అసాధరణమని వైద్యులు వెల్లడిస్తున్నారు.
ఢిల్లీ, మధ్యప్రదేశ్, హర్యానాలలో నమోదవుతున్న కేసులను బట్టి చూస్తే ఆయా రాష్ట్రాల్లో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత తగ్గుతున్నట్లుగానే కనిపిస్తుంది.
కొవిడ్ రోగుల్లో 50 మందికి బ్లాక్ ఫంగస్ (మ్యూకోర్మికోసిస్) ఏర్పడినట్లు వైద్యులు గుర్తించారు. ఈ విషయం అక్కడి సీఎం దృష్టికి తీసుకెళ్లడంతో ప్రత్యేక వార్డుల్లో ట్రీట్మెంట్ అందించాలనే ఆదేశాలిచ్చారు.