Home » Mrigasira Karthi
ఎండలు మండించే రోహిణి కార్తె వెళ్లింది. చిరుజల్లులతో వాతావరణాన్ని చల్లబరిచే మృగశిర కార్తె వచ్చింది. దీంతో కొర్రమీను చేప ధర కొండెక్కింది.
ఎండలు మండే రోహిణి కార్తె వెళ్లిపోయింది. చల్ల చల్లని మృగశిర కార్తె వచ్చింది. అంతే జనాలు చేపల మార్కెట్ కు క్యూ కట్టారు. మృగశిర కార్తె వస్తే .. చిరు జల్లులతో ముంగిళ్లు తడుస్తాయి. మృగశిర కార్తె రోజు చేపలు తినే సంప్రదాయం కొనసాగుతోంది. ఈక్రమంలో జనా�
మృగ శిర కార్తె ప్రారంభం అయ్యింది. ఈ కార్తె ప్రవేశించడంతో…అందరి చూపు దానిపైనే ఉంటుంది. ఈ రోజు నుంచి చేపలు తినడం ఆనవాయితీగా వస్తోంది. కానీ చేపలే ఎందుకు తినాలి ? మృగశిర కార్తెకు ఉన్న సంబంధం ఏంటీ ? అనే ప్రశ్నలు అందరిలోనూ మెదలుతుంటాయి. ఆరోగ్యపరంగ�