Home » MTNL
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థలైన BSNL, MTNL ఆస్తులను కేంద్ర ప్రభుత్వం అమ్మకానికి పెట్టింది. రాష్ట్ర, జిల్లా, ఏరియా కార్యాలయాల స్థలాలను విక్రయించాలని కేంద్రం నిర్ణయించింది.
ప్రభుత్వ రంగ టెలికం సంస్థలైన BSNL, MTNLలోని వేలాది మంది ఉద్యోగాలు స్వచ్చంధ విమరణ పథకం (VRS)కు దరఖాస్తు చేసుకున్నారు. కేవలం 4 రోజుల్లోనే 60వేల మంది ఉద్యోగులు VRS కోసం దరఖాస్తు చేసుకున్నట్టు టెలికం కార్యదర్శి అనూష్ ప్రకాశ్ తెలిపారు. టెలికం శాఖ (DoT) నిర్వహిం�
రిలయన్స్ జియో దెబ్బకు ఇతర టెలికం పోటీదారులైన వోడాఫోన్-ఐడియా, ఎయిర్ టెల్ దిగొచ్చాయి. ఔట్ గోయింగ్ కాల్స్ విషయంలో రింగ్ టైమ్ సమయాన్ని 25 సెకన్లకు తగ్గించాయి. ప్రమాణాలు తగినట్టుగా రింగ్ టైం 30-సెకన్లకు పెంచాలని భారతీ ఎయిర్ టెల్, వోడాఫోన్, ఐడియా డిమ�