Home » muchintal visit
ముచ్చింతల్ లో సమతామూర్తి ప్రాంగణానికి ప్రధాని మోడీ విచ్చేయనున్నారు. దీంతో తెలంగాణ పోలీసుల శాఖ అప్రమత్తమైంది.ఐపీఎస్ ల ఆధ్వర్యంలో 8వేలమంది పోలీసులతో భద్రతను ఏర్పాటు చేశారు.