-
Home » muchintal visit
muchintal visit
PM Modi: ప్రధాని మోడీ పర్యటనకు 8వేలమంది పోలీసులతో భద్రత : డీజీపీ మహేందర్ రెడ్డి
February 4, 2022 / 03:08 PM IST
ముచ్చింతల్ లో సమతామూర్తి ప్రాంగణానికి ప్రధాని మోడీ విచ్చేయనున్నారు. దీంతో తెలంగాణ పోలీసుల శాఖ అప్రమత్తమైంది.ఐపీఎస్ ల ఆధ్వర్యంలో 8వేలమంది పోలీసులతో భద్రతను ఏర్పాటు చేశారు.