Home » Muchintal
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ను కూడా చిన్నజీయర్ స్వామి కలిశారు. విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవానికి రావాలంటూ.. ఆయనకు శాలువ కప్పి ఆహ్వాన పత్రిక అందజేశారు.
రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ లో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించే సమతామూర్తి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరు కావాలంటూ కేంద్రమంత్రులు నితిన్ గడ్కరీ, కిషన్ రెడ్డితో సహా ...
Tridandi Chinna Jiyar Swamy : ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన జీయర్ స్వామిని సీఎం జగన్ పరామర్శించారు. చిన జీయర్ మాతృమూర్తి అలివేళు మంగతాయారు (85) పరమపదించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సీఎం జగన్ సంతాపం తెలియచేశారు. స్వామికి ఫోన్ చేసిన ఆయన త�
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ అంతరించి.. ప్రజలందరూ ఆరోగ్యంగా జీవించాలని కోరుతూ పూజలు నిర్వహిస్తున్నారు శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి. రాబోవు శార్వరి నామ సంవత్సరంలో ప్రజలందరికీ మంచి జరగాలని… ఈ కరోనా అంతరించాలంటూ పరిపూర్ణ �