Home » Muchintal
జై శ్రీమన్నారాయణ నామంతో మారుమోగుతున్న ఆధ్యాత్మిక నగరి ముచ్చింతల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు సాయంత్రం పాదం మోపనున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈరోజు హైదరాబాద్ లో జరిపే రె
శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ది సమారోహ ఉత్సవాల్లో పాల్గొంటారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి సీఎం కేసీఆర్ స్వాగతం పలుకనున్నారు...
12 రోజుల పాటు ఒక్కో ఇష్టిని చేయడం జరుగుతుందని వేద పండితులు వెల్లడించారు. యాగ పరిరక్షణ కోసం సంతానప్రాప్తి వైనతేయేష్టి కోసం చేస్తుంటారని, గరుత్ముండు సంతాన ప్రాప్తిని కలిగించడంలో...
భగవత్ రామానుజల వారి విగ్రహం చూస్తుంటే మనసుకు ఎంతో హాయిగా ఉంటుందన్నారు. ఒకేచోట 108 దివ్య దేవాలయాల నిర్మాణం, ఒకే చోట దర్శనం నిజంగా అదృష్టమే అన్నారు.
శ్రీరామానుజ సహస్రాబ్ది వేడుకల్లో భాగంగా 2022, ఫిబ్రవరి 03వ తేదీ గురువారం మంత్రపూర్వకంగా అగ్నిని ఆవాహన చేస్తారు. శమీ, రావి కర్రలను మథనం చేయగా ఉధ్భవించే అగ్నిహోత్రంతో 1035 కుండాలను
ముచ్చింతల్లో సమతామూర్తి విగ్రహంతో పోస్టల్ కవర్ ను శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి, మై హోమ్ అధినేత రామేశ్వర్ రావు కలిసి ఆవిష్కరించారు.
సహస్రాబ్ది ఉత్సవాల కోసం దేశం నలుమూలల నుంచీ భక్తులు తరలివస్తున్నారు. వీవీఐపీలు ఈ మహత్కార్యంలో భాగస్వాములవుతున్నారు. ఈ నెల 5న ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమతామూర్తి విగ్రహావిష్కరణలో...
వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే వారు రైలులో ప్రయాణిస్తే.. కాచిగూడలో దిగిన అనంతరం 2 లేద 3 నెంబర్ ఆర్టీసీ బస్సు ఎక్కి...అప్జల్ గంజ్ చేరుకోవచ్చు. అక్కడి నుంచి శంషాబాద్, షాద్ నగర్ వైపు...
రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవ కార్యక్రమాలు తిలకించేందుకు నగర వాసుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. నగరంలోని పలు ప్రాంతాల నుంచి ముచ్చింతల్ ఆశ్రమానికి..
భగవత్ శ్రీ రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవ ఏర్పాట్లకు పూర్తి సహాయ సహకారాలు అందించాలని అధికార యంత్రాంగాన్ని సీఎం కేసీఆర్ ఆదేశించారు.