Home » Muchintal
ముచ్చింతల్ లో ఆధ్మాత్మిక వాతావరణం వెల్లివిరుస్తోంది. శ్రీ రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలు కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి. శ్రీరామనగరం భక్తజనంతో నిండిపోయింది...
జిమ్స్ మెడికల్ కాలేజీలో నాలుగు విభాగులుగా కూర్చొని కార్యక్రమాలు నిర్వహిస్తారని తెలిపారు. ఉదయం మహనీయులు యాగశాలను సమతమూర్తిని సందర్శిస్తారని తెలిపారు. దివ్యక్షేత్రాలను కూడా...
శ్రీ రామానుజాచార్యుల వారి దివ్య సందేశం స్ఫూర్తిదాయకం అన్నారు. మనుషులంతా ఒక్కటేనని రామానుజాచార్యులు చాటి చెప్పారని, సమతామూర్తి భావి తరాల వారికి స్ఫూర్తి మంత్రం అని చెప్పారు.
దైవ సన్నిధిలో ఇద్దరు సీఎంలు
శ్రీరామానుజ సహస్రాబ్ధి ఉత్సవాల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు జగన్. రామానుజాచార్యుల బోధనలు అనుసరణీయం అన్నారు.
శ్రీరామానుజ సహస్రాబ్ది సమారోహం ఉత్సవాలకు పలువురు వీవీఐపీలు హాజరుకానున్నారు. సమతామూర్తి విగ్రహాన్ని సందర్శించనున్నారు.
శంషాబాద్ లోని ముచ్చింతల్ కు ప్రజలు భారీగా తరలివస్తున్నారు. ఆ ప్రాంతమంతా ఆధ్మాత్మిక వాతావరణం నెలకొని ఉంది. 216 అడుగులు ఎత్తైనా సమతామూర్తి విగ్రహాన్ని చూసేందుకు
ఆదివారం తీవ్ర వ్యాధుల నివారణకు పరమేష్టి, విఘ్నాల నివారణకు వైభవేష్టి హోమాలు జరుగనున్నాయి. ప్రవచన మండపంలో శ్రీరామ అష్టోత్తర నామపూజ జరిగింది.
216 అడుగుల శ్రీరామానుజ విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించారు. సమతామూర్తి విగ్రహాన్ని లోకార్పణం చేశారు. శ్రీరామానుజాచార్యుల విగ్రహానికి మోదీ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
రూపొందిన 216 అడుగుల భగవద్రామానుజాచార్యుల మహా విగ్రహాన్ని ప్రధాని ఆవిష్కరించి, జాతికి అంకింతం చేశారు. ముచ్చింతల్ ఆశ్రమానికి చేరుకున్న మోదీ... అనంతరం యాగశాలకు చేరుకున్నారు.