-
Home » Mukesh Ambani visited Tirumala
Mukesh Ambani visited Tirumala
Mukesh Ambani Visited Tirumala: కాబోయే కోడలు రాధికతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ముఖేష్ అంబానీ
September 16, 2022 / 04:10 PM IST
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ శుక్రవారం తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయంలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అంబానీ వెంట ఆయన చిన్న కుమారుడు అనంత్ అంబానీకి కాబోయే భార్య రాధిక మర్చంట్ కూడా ఉన్నారు.