Home » mukesh singh
ఉరిశిక్షను తప్పించుకునేందుకు నిర్భయ దోషులు ఆడని డ్రామా అంటూ లేదు. రకరకాల పిటిషన్లతో ఉరి శిక్షను తప్పించుకోవాడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇప్పుడు మరో ఎత్తుగడ వేశారు. ముకేశ్ సింగ్ నిర్భయ ఘటన జరిగిన రోజున తాను ఢిల్లీలోలేనంటూ దాఖలు చే�
నిర్భయ దోషులను ఉరి తీసేందుకు తలారి మనోజ్ జల్లాద్ తీహార్ జైల్లో ట్రయల్స్ నిర్వహిస్తున్నాడు. ఉరి నుంచి తప్పించుకునే నిర్భయ హత్యాచారం దోషులు నానా యత్నాలు చేస్తున్నారు. కానీ వారి ఉరి తప్పించుకునే పరిస్థితులు కనిపించటంలేదు. ఈ క్రమంలో ముఖే�
Nirbhaya కేసులో త్వరలో ఉరి శిక్ష అనుభవించబోతున్న దోషి Mukesh Singh సంచలన ఆరోపణలు చేశాడు. జైల్లో తనపై లైంగిక దాడి జరిగిందని ముకేష్ చెప్పాడు. సహ
ఢిల్లీ 2012గ్యాంగ్ రేప్ కేసు ముగుస్తుందనుకుంటే మరో ట్విస్ట్ బయటికొచ్చింది. రాష్ట్రపతి క్షమాభిక్ష తిరస్కరించడంతో ఉరి తేదీ ఖరారు అయింది. ఇదిలా ఉంటే ముగ్గురు దోషులు మళ్లీ పిటిషన్లు దాఖలు చేశారు. గతంలో వినయ్, ముకేశ్ సుప్రీంకోర్టులో క్యురేటివ్ ప�
నిర్భయ దోషుల ఉరికి లైన్ క్లియర్ అయింది. నిర్భయ కేసులోని నలుగురు దోషుల్లో ఒకరైన ముఖేష్ సింగ్ పెట్టుకున్న క్షమాభిక్ష దరఖాస్తును రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తిరస్కరించారు. ముఖేశ్ సింగ్ క్షమాభిక్ష అర్జీని నిన్న ఢిల్లీ లెఫ్టినెంట్ �
2012 నిర్భయ గ్యాంగ్ రేప్ చేసిన హంతకుల్లో ఒకరైన ముఖేశ్ సింగ్ మరో ప్రయత్నం చేశాడు. రాష్ట్రపతి క్షమాభిక్ష పెట్టాలంటూ అభ్యర్థిస్తున్నాడు. చిట్ట చివరి అవకాశంగా మంగళవారం ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ ను దయచూపాలంటూ వేడుకుంటున్నాడు. ఈ ముఖేశ్.. వినయ్
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచార ఘటనలో దోషుల ఉరికి ముహూర్తం ఖరారైంది. నిర్భయ దోషులకు పటియాలా హౌస్ కోర్టు డెత్ వారెంట్ జారీ చేసింది.