Home » #mukeshambani
ప్రముఖ పారిశ్రామిక వేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ యువతకు అద్భుతమైన సందేశాన్ని ఇచ్చారు. గుజరాత్ లోని పండిట్ దీన్ దయాళ్ ఎనర్జీ యూనివర్శిటీలో స్నాతకోత్సవం జరిగింది. ఈ వేడుకకు ముకేశ్ అంబానీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భం
దుబాయ్లో అంబానీ విల్లా రూ.1,350 కోట్లు
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ భద్రతను జెడ్ ప్లస్ (Z+) కేటగిరీకి అప్గ్రేడ్ చేసినట్లు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ గురువారం పేర్కొంది. అంబానీకి అంతకుముందు జెడ్ కేటగిరీ భద్రత ఉంది.