Home » Mukul Sangma
మేఘాలయ మాజీ ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేత డాక్టర్ ముకుల్ సంగ్మా రేపు(03 అక్టోబర్ 2021) ఢిల్లీకి రానున్నారు.
కాంగ్రెస్ పార్టీకి వరుస కష్టాలు ఎదురవుతున్నాయి. పార్టీలో లుకలుకలు, నేతల మధ్య బేదాభిప్రాయాలు రావడంతో పార్టీ నష్టాలను ఎదుర్కొంటోంది.