Home » mulugu mla
ములుగు జిల్లాలోని ఎటూరునాగారం మండల కేంద్రంలో నిర్వహించిన దళిత గిరిజన దండోరా యాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే సీతక్క అస్వస్థతకు గురయ్యారు.
ఫోన్ ట్యాపింగ్ వివాదంపై కాంగ్రెస్ నేతలు ఛలో రాజ్ భవన్ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ నేతలు రాజ్ భవన్ కు వెళ్లేందుకు ప్రయత్నించారు. అనుమతి లేకపోవడంతో పోలీసులు వారిని అడ్డుకొని అరెస్ట్ చేశారు. అరెస్టైన వారిలో ములుగు