Home » mulugu news
ఓ రైతు తన పొలంలో తవ్వకాలు జరపడంతో బంగారు విగ్రహం ఒకటి దొరికింది. అది మల్లన్న స్వామి విగ్రహంగా భావించి ఇంటికి తీసుకెళ్లి పూజలు చేశాడు. విషయం బయటకు పొక్కడంతో అధికారుల దృష్టికి వెళ్ళింది