-
Home » Mum
Mum
Scotland : ఏడాది బిడ్డ మృతదేహం కోసం 48 ఏళ్లు పోరాడిన తల్లి.. ఇప్పుడు 74 ఏళ్ల వయస్సున్న మాతృమూర్తి విషాద గాథ
ఏడాది బిడ్డ మృతదేహం కోసం 48 ఏళ్లు పోరాడిన తల్లి విషాద గాథ తెలిస్తే ప్రతీ ఒక్కరు కన్నీరు పెడతారు. ఎవరైనా ఆస్థి కోసం పోరాడతారు.. హక్కుల కోసం పోరాడతారు. కానీ ఓ తల్లి ఏడాది వయసున్న బిడ్డను కోల్పోయి ఆ బిడ్డ మృతదేహం కోసం 48 ఏళ్లు పోరాడింది..!!
lockdownలో తెగ తినడం వల్ల వళ్ళొచ్చిందనుకుంది. ప్రెగ్నెంట్ అని తెలిసిన గంటలో సర్ప్రైజ్
తాషా డేవిస్, 28 బరువు పెరిగానని అనుకుంది. లాక్డౌన్ సమయంలో ఎక్కువగా తినడమే దీనికి కారణమని భావించింది. సెప్టెంబర్ 1 మంగళవారం ఉదయం హాస్పిటల్కు వెళ్లి చెక్ చేసుకున్న గంటలోనే మగబిడ్డకు జన్మనిచ్చింది. తెల్లవారుజామున 3గంటల సమయంలో కడుపునొప్పి వస్�
డెలివరీకోసం హాస్పటల్ కెళ్లింది… పక్కబెడ్ మీద ప్రియురాలి డెలివరీ కోసం వచ్చిన భర్తను చూసి… భార్య షాక్..!
ఆమె ఒక హెల్త్ వర్కర్.. డెలివరీ సమయమైంది.. ఆస్పత్రికి వెళ్లింది.. తనతో పాటు భర్త లేడు. ఆమె ఒక్కదే వెళ్లింది.. డెలివరీ చేసేందుకు లేబర్ రూంకు తీసుకెళ్లారు. అదే సమయంలో ఊహించని అనుభవం ఎదురైంది. తన పక్క బెడ్లో ప్రసవించిన మరో మహిళ పక్కన తన భర్త ఉన్నాడు.
lockdownలో బట్టల బాదుడే బీభత్సమైందట
లాక్ డౌన్ పుణ్యమా అని ఎనిమిది వారాల్లో 50 బ్యాగులు లాండ్రీకి వేయాల్సి వచ్చిందని.. అంటోంది కోడీ. ఫేస్ బుక్ పేజిలో తన బాధను వెల్లబోసుకున్న కోడీకి మద్ధతుగా చాలా మంది తల్లులు నిలిచారు. అవి మడతపెట్టకుండా ఉంచితే ఓ పర్వతంలా తయారవుతుందని, అలా అని మడతప�
బట్టల్లేకుండా ఇల్లు క్లీన్ చేస్తే గంటకు రూ9వేలు జీతం
ముగ్గురి పిల్లల తల్లి.. చేసే పని గదులు శుభ్రం చేయడం. ఆమె సంపాదించేది గంటకు రూ.9వేలు. 35ఏళ్ల క్లెయిర్ ఓ కానర్ హాస్పిటాలిటీ పనిలో భాగంగా హోటల్ గదులు శుభ్రం చేసేది. ఎంత చేసినా మార్కెట్లో పెద్దగా సంపాదించలేకపోతున్నానో అసంతృప్తితో కొత్త ఐడియాతో వచ్�