Home » mumbai-bengaluru.
ముంబయి-బెంగళూరు ఉద్యాన్ ఎక్స్ప్రెస్లో శనివారం ఉదయం అగ్నిప్రమాదం జరిగింది. బెంగళూరులోని క్రాంతివీర సంగొల్లి రాయన్న (కెఎస్ఆర్) రైల్వే స్టేషన్లో ఉద్యాన ఎక్స్ప్రెస్ రైలులో మంటలు చెలరేగడంతో అగ్నిమాపక వాహనాలు ఘటనా స్థలానికి వచ్చాయి....