Home » mumbai city news
పండుగ వేళ చాలామంది బంగారం కొనుగోళ్లపై దృష్టి పెట్టారు. దీంతో దేశంలో బంగారం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి.
తౌటే తుఫాన్ ప్రభావంతో కేరళ, కర్ణాటక మహారాష్ట్ర, గుజరాత్ లలో భారీ వర్షాలు కురిశాయి. ముంబై మహానగరంలో బలమైన ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. వర్షం కారణంగా అనేక చోట్ల రోడ్లు కోతకు గురి కాగా, రైలు పట్టాలు కొట్టుకుపోయాయి.