Home » Mumbai experts
శ్రీశైలం ప్రాజెక్టులో హైడ్రోగ్రాఫిక్ సర్వే జరుగుతోంది. ప్రాజెక్టులో నిల్వ ఉన్న నీరు, పూడికపై హైడ్రోగ్రాఫిక్ సర్వే కొనసాగుతోంది. ముంబైకి చెందిన 12 మంది నిపుణులు సర్వే చేస్తున్నారు.