Home » mumbai meet
2024 సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేయాలని ఇండియా కూటమి తీర్మానించింది. వీలైనంత వరకు కలిసి పోటీ చేయాలని నేతల మధ్య అభిప్రాయం కుదిరింది. వివిధ రాష్ట్రాల్లో సీట్ల భాగస్వామ్య ఏర్పాట్లు తక్షణమే ప్రారంభం కానున్నట్లు ఇండియా కూటమి పేర్కొంది.
రెండవ సమావేశాల సందర్భంగా బెంగళూరులో కూడా అన్ని పార్టీల నేతల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇవన్నీ దాదాపుగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వెలిసినవే. బిహార్ లో గంగా నదిపై నిర్మిస్తోన్న కేబుల్ బ్రిడ్జీ కూలిపోయిన విషయం తెలిసిందేగా.